ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులు, సహాయబృందాలకు సవాలుగా పరీక్షగా మారింది. 12 రోజుల కిందట ఘటన జరిగితే అప్పటి నుంచి చేపడుతున్న సహాయ చర్యలేవీ ఫలితం లేకుండా పోయాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సొరంగమార్గం తవ్వేప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నా�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెం ట్ సెగ్మెంట్లు చెదిరినట్టు తెలుస్తున్నది. వాటి మధ్య నుంచి నీటిఊ�
ఎల్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట ఆగడమే లేదు. హెవీ మోటర్లతో తోడిపోస్తున్నా నిరంతరంగా నీరు ఊరుతూనే ఉన్నది. ఫలితంగా రెస్క్యూ బృందాల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
‘మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం.. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం..పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చెయ్యడం సీఎం రేవంత్రెడ్డి నైజం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
SLBC tunnel Incident | దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రమాదానికి కారణమేంటి?.. 8 మంది కార్మికుల ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయిన దుర్ఘటనకు కారకులెవరు? ఏమాత్రం అంచనాలు లేకుం
నాగర్కర్నూల్ జిల్లా దోమల పెంట ఘటనలో మృతదేహాల వెలికితీతకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామునే అంతా అయిపోతుందని భావించిన అధికార యంత్రాంగానికి జీరో పాయింట్ వద్ద ప్రతికూల పరిస్థితులు �
నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగి ఎనిమిది రోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా లోపల ఉన్న వారిని బయటికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొని రావడానికి అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ను కట్ చేయాలనే విషయంపై సర్కార్కు, జేపీ కంపెనీ ప్రతినిధులకు మధ్య పొంతన కుదరలేదన్న వార్తలు సోషల్ మీ