మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, టెస్ట్లు నిర్మాణ ఏజెన్సీనే చేయాలి అని పట్టుబడుతున్న సర్కారు మరోవైపు ఎస్ఎల్బీసీపై అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. నిర్మాణ ఏజెన్సీపై ఏ మాత్రం భారం పడకుండా సర్కారే అన్నిం�
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం పద్ధతిలో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లోనే సాధ్యమని ప
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై విచారించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం శోచనీయమని విచారం వ్�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధిక
దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతున్నది. గత 23 రోజులుగా రెస్క్యూ బృందాలు స హాయక చర్యలు చేపడుతున్నారు. డీ1, డీ 2 ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు.
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి జాడ కోసం అధికార యం త్రాంగం మానవ ప్రయత్నంతోపాటు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగ�
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్లోకి రోబోలు ఎంట్రీ ఇచ్చారు. టన్నెల్లో చిక్కుకున్న వారి జాడ కోసం నాలు గు షిప్టులుగా 12 కేంద్ర, రాష్ట్ర సహాయక సంస�
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) మరో ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. అక్కడ రెస్క్యూ బృందాల ప్రా
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యమైంది. టన్నెల్ లోపల టీబీఎం మిషన్ ముందుభాగంలో జీరో పాయింట్ వద్ద డీ-2 ప్రదేశంలో టీబీ�
ఎస్ఎల్బీసీలో చిక్కుకు న్న కార్మికుల జాడ ఎంతకీ కానరావడం లేదు. 15 రోజులుగా ఎనిమిది మంది మృతదేహాల కోసం 11రెస్క్యూ టీమ్లోని దా దాపు 580 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతున్నది. రాడార్ద్
ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు ర�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే స్పష్టమైన సంకేతాలున్నా పనులు మొదలు పెట్టి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను రేవంత్ సర్కార్ బలిగొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా�