40 foot waves slam cruise ship | విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్ను 40 అడుగుల ఎత్తైన అలలు కుదిపేశాయి. ఉవ్వెత్తున్న ఎగసిన అలలకు ఆ షిప్ ఊగిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన వారు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల�
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్
కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
దలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయ�
పురుషులు, మహిళలకు వివాహ వయసు విషయంలో ఏకరూపత ఉండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని, పార్లమెంట్ నిర్ణయం తీసుకొంటుందని వె�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కలంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెరెవరూ లేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక�
తెలంగాణ అప్పులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఖండించారు. బడ్జెట్కు.. రుణానికి తేడా తెలియనివారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండడం విష�
భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా
దేశంలో వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపైనే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్ల(ఆర్వీఎం)లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని విపక్�
అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారి�