Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇకపై సోషల�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరి
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప�
‘నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్ను విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు.
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్లోని నివాసంలో 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ తర్వాత ఆయన భారీగా తరలివచ్చిన నాయకులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు.
Nemmadi Sravan Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని బీఆర్ఎస్వీ నేతలు ఖండించారు.
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విచారణ ముగిసింది. నందినరగ్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్ను విచారించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
Asifabad BRS | ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్ ను విచారణకు పిలవడం కక్ష సాధింపు చర్య అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , జిల్లా మున్సిపల్ ఇన్చార్జి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.