రాష్ట్రంలో 2014 నుంచి 2026 వరకు మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టనున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. సోమవారం ప్రెస్మీట్ అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. మైనింగ్ అక్రమాలపై విచారణ చేయిస్తానని అసెంబ్�
హైదరాబాద్లో సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యా ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ లాయర్, బీఆర్ఎస్ లీగల్సెల్ ప్రతినిధి ఎంఏ ముఖీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Bandi Sai Bageerath case | బండి సాయి భగీరథ్పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. కా�
Bandi Sai Bageerath | ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్ర�
Devendra Fadnavis : మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడుల అంశంపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
SIT : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మోయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)ను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇకపై సోషల�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరి
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప�