Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోన�
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్'తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
Karur Stampede | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ (SIT) విచారణకు ఆదేశించింది.
Dharmasthala Mass Burial Case: ధర్మస్థలిలో ఆడవాళ్లను సామూహికంగా ఖననం చేసినట్లు ఓ వ్యక్తి చెప్పిన ప్రదేశాల్లో సిట్ బృందం తనిఖీలు చేస్తోంది. గత రెండు రోజుల నుంచి అక్కడ ఏడు పుర్రెలు దొరికాయి. ఆ పుర్రెలు మగవాళ�
Vantara : జంతు సంరక్షణశాల వంతారా కీలక విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చేపట్టబోయే దర్యాప్తుకు సహకరించనున్నట్లు వంతారా పేర్కొన్నది. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన రిలీజ�
Dharmasthala : ధర్మస్థలి ఘటనలో విజిల్బ్లోయర్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పది రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బెల్తంగడి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. సామూహిక ఖననాలు జరిగినట్ల
Dharmasthala excavation | కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో తవ్వకాలను సిట్ చేపట్టింది. అయితే రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు.
AP Liqour Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో అదనపు చార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్షీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం నాడు సమర్పించారు. ముగ్గురు నిందితుల పాత
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు, మాజీ ఎంపీ, సస్పెన్షన్కు గురైన జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. అక్కడ ధర్మస్థల అనే ఓ పుణ్యక్షేత్రం ఉన్నది. పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం.. మర్డర్ మిస�