కేటీఆర్ అంటేనే కేరాఫ్ సిరిసిల్ల అని, అభివృద్ధిలో జిల్లాను రాష్ర్టానికే దిక్సూచిగా నిలిపారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ గొప్పనాయకుడిని విమ�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అసెస్మెంట్ చేసిన ఐదు రోజుల్లోనే అనుమతు�
ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారుల బృందం పకడ్బందీ ప్రణాళికతో ఆస్తి పన్ను వ సూ లు చేస్త
కాళేశ్వర జలాలతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలోని చెరువులకు జలకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�
చిన్న పిల్లలు ఉన్న కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం సరికొత్త ఆలోచన చేసింది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)లో ఆరు నెలల నుంచి
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలోని ఇండ్ల నుంచి వెలువడుతున్న మురుగు నీరు పెద్ద సమస్యగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగంతా ఒక చోట చేర్చేందుకు బైపాస్రోడ్డు పక్కనే రెండు కిలోమీటరు దూరంలో తు�
బతుకమ్మ చీరల తయారీతో 20 వేల జీతం 14 శాఖల ద్వారా రూ.2 వేల కోట్ల ఆర్డర్లు పొదుపునకు త్రిఫ్టు పథకం.. లక్ష దాకా లబ్ధి లక్ష రుణ మాఫీ.. బీమాతో 5 లక్షల దీమా కొలువుదీరిన టెక్స్టైల్, అప్పారెల్ పార్కులు మరమగ్గాల ఆధునీకర
జిల్లాకేంద్రంలో పర్యటించనున్న అమాత్యుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మార్కండేయ జయంతి శోభాయాత్రకు హాజరు భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పద్మశాలీ సంఘం నేతలు రాజన్న సిరిసిల్ల, �