సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 30 వేల పవర్లూంలు ఉండగా.. వాటిలో 15 వేల వరకు కాటన్ బట్టను ఉత్పత్తి చేస్తే, మిగతా 15 వేల పవర్లూంలు పాలిస్టర్ వస్ర్తాన్ని ఉత్పత్తి చేసేవి. కాటన్ బట్ట పరిశ్రమకు అనుబంధంగా 26 సైజింగ
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ 60వ వసంతంలోకి అడుగు పెట్టబోతుండగా దేశ యవనికపై మరోసారి విషాద బిందువుగా సిరిసిల్ల నిలువబోతున్నది. ఇటీవల జరిగిన నేత కార్మికుల బలవన్మరణాలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి.
సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లుగా ఏ బాధా లేకుండా బతికిన నేత కుటుంబాలు.. కాంగ్రెస్ సర్కారు ఆర్నెళ్ల పాలనలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి ఉపా
సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ఆరు నెలల క్రితం వరకు వస్త్ర పరిశ్రమలో చేతినిండా పనితో సంతోషంగా బతికినా.. ఇప్పుడు కుటుంబ పోషణకే కష్టపడాల్సి వస్తున్నది. నేత పనిని వదిలేసి కూలి పన�
సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ సోలార్ పవర్లోకి ప్రవేశించి మరో రికార్డు సృష్టించబోతున్నది. 1969లో జిల్లాలోని 13 మండలాల్లోని అన్ని గ్రామాలకు ఒకేసారి వంద శాతం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిన ఏకైక సహకార విద్
భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తయారుచేసిన బంగారు చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆరు రోజుల పాటు శ్రమించి.. రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టుదారాలను విన�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి సిరిసిల్ల (Sirisilla) పట్టణంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ గల్లీలో షటిల్ ఆడుత�
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
నిరుడు స్వచ్ఛ సర్వేక్షణ్లో జా తీయ స్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జి ల్లా.. ఈ ఏడాది ఆస్తి పన్ను వసూలులో రా ష్ట్రంలోనే నంబర్వన్గా నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్న
సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డి�
రాజకీయాలతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టంచేశారు.
National Certificate | రోగులకు మెరుగైన వైద సేవలు అందించడంతో పాటు నిర్వహణలోనూ పనితనాన్ని కనబరుస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర�