రాష్ట్రంలోని పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, పోలీస్ శాఖకు చెందిన యూనిఫామ్ కాంట్రాక్టును సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చే విషయం పరిశీలిస్తామని చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివా
MP Keshav Rao | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కె. కేశవ రావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో �
నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణనాథుడికి ఉమ్మడి జిల్లావాసులు రెండో రోజు గురువారం ఘన వీడ్కోలు పలికారు. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించార�
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అ
అత్యాధునిక మౌలిక వసతులతో సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగున్నదని సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడు సోమేశ్కుమార్ కితాబిచ్చారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్
దశాబ్దాల కాలం గా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలక�
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో తయారైన వస్ర్తాలు తొలిసారి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గ్రీన్ నీడిల్ కంపెనీలో తయారైన ఈ వస్ర్తాలను తొలుత ముంబై పోర్టుకు తరలించి, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్కు ఎ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
కేటీఆర్ అంటేనే కేరాఫ్ సిరిసిల్ల అని, అభివృద్ధిలో జిల్లాను రాష్ర్టానికే దిక్సూచిగా నిలిపారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ గొప్పనాయకుడిని విమ�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అసెస్మెంట్ చేసిన ఐదు రోజుల్లోనే అనుమతు�