బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని మాజీ మంత్రులు మహమూద్అలీ, డాక్టర్ లక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో బీజేపీ సెగలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హకు ఎంతో కీలకమైందని, ప్రతి అర్హుడైన ప
KTR | గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
KTR | వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్కు చేరుకున్నారు.
మీరు దశాబ్దాలుగా ఓటు వేస్తున్నారా? ఇంకా మా ఓటును ఎవరూ చోరీ చేయలేరు అనే ధీమాలో ఉన్నారా? అయినా సరే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే మీ ఓటు గల్లంతు కావడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్ర
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ డాక్టర్
ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్రెడ్డ�
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్' నేపథ్యంలో బుధవారం జిల్లా, మండ