ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడితోపాటు మండలంలోని చిలకటోనిపల్లి, బలీద్పల్లి, వెల్టూరు, మద్దిగట్ల, మోజర్ల, చిన్నమందడి, జగత్పల్లిలో కొనసాగుతు�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) వంద శాతం డిజిటలైజేషన్ చేసేందుకు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు కృషిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, �
కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీస భద్రత, రక్షణ కరువైందని, రాష్ట్రంలో రోజుకోచోట అఘాయిత్యం జరుగుతున్నా హోం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వె�
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లి తదితర గ్ర
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) ప్రక్రియ అంగన్వాడీ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్వాడీల్లో అందాల్సిన పోషకాహారాలు, ఇతర
కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శ�
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచ
‘ఆధార్ కార్డు వివరాలు వెల్లడించడం పూర్తిగా ఐచ్ఛికం. మీ ఇష్టముంటేనే ఇవ్వండి.. బలవంతం లేదు..’ ఇది సుప్రీంకోర్టు మొదలుకొని ఎన్నికల కమిషన్ వరకు అందరూ చెప్పే ముచ్చట.
ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తు న్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి ఓటరును బీఎల్ఏలు నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, పార్టీ ఇన్�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉం డాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డ�
సర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితాలో ఓట్లను కాపాడే బాధ్యత బీఎల్ఏలపైనే ఉందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో సర్ ప్రక్రియలో భాగం గా ఓటరు నమోదుపై బీఎల్ఏలతో ప్�
సర్ డిజిటలైజేషన్కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అం దించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. మండల కేంద్రం, రాజాపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన సర్