రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది.
మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లతో పాటు డూప్లికేట్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతున్నట్టు త�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ సామాన్య జనాన్ని ఆందోళకు గురిచేస్తున్నది. ఫారాల భర్తీలో కనీస అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫారాల్లో తప్పులు దొర్లితే తమ ఓట్లు ఎక్కడ గల్లంత
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబిత�
నగరంలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మందకొడిగా సాగుతుండటంపై ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారంతో ఫారాల పంపిణీ గడువు ముగిసినప్పటికీ, జిల్లా వ్యాప్తంగ�
వ్యవస్థాగత సమస్యల కారణంగా 18 ఏండ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరూ ఓటర్ల జాబితాలో నుండి తొలగిపోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయెన్స్(ఏఎల్ఐఎఫ్ఏ-ఎ
నాగర్కర్నూల్ లో ‘సర్' ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫా
ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,02,32,055 ఎన్యుమరేషన్ ఫామ్లను (59.81శాతం) బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు ఇంటింటా పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధ
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల ప్రజలు మాత్రం ఇందు లో పాల్గొనడం లేదు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ �
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిల�