రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) గడువును కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీఐ) పెంచడంతో ఇటు ఓటర్లకు, అటు అధికారులకు పెద్ద ఉపశమనం లభించింది. గడువు పెంపు కోసం బీఆర్ఎస్ నాయకత్వం ఢిల్లీ స్థా�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. గణన పత్రాల వంద శాతం డిజిటలైజేషన్లో నేతలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశా�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు ఓటర్లకు అందుబాటులో ఉండాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) పూర
‘సర్'పై అందరూ అప్రమత్తంగా ఉంటూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేం ద ర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ గ్రామం లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ముఖ్యనాయకుల�
ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని బీఎల్వోలు వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. రాబోయే మూడు రోజుల్లో 70శాతం పూర్తి చేసేందుకు కృషి చే యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవా�
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఆదివారం జూలై 12 రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తం
‘సర్'లో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
సర్'ను ఓ రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నారని, తాము అధికారంలో ఉండగా ఇలాంటి ఆటలు సాగబోవని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత నవంబర్లో నిప్పులు చెరిగారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న ప్రారంభించిన ఈ ప్రక్రియకు 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పట�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావడమే కాకుండా, అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ
పౌరులకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని, ప్రతి ఓటు కీలకం కాబట్టి, సర్ ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక ఓట�
మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. బీఎల్వోఏ ఫారాలైతే ఇచ్చారు కానీ అవి ఎలా నింపాలో తెలియకపోవడంతో నియోజకవర్గ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై జనంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి
సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహ
నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస