నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగా�
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 % పూర్తయినట్టు సీఈవో కార్యాలయం వెల్లడించింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మియాపూర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్పేట్ వార్డులో ఇద్దరు ఓటర్లు ఏండ్ల తరబడి ఇక్కడే నివాసం ఉండటంతో పాటు ప�
అర్హులందరూ తమ వివరాలను సర్లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్ పత్రం అందజేశా�
బీఎల్వోలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఎల్వోలు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో గురువారం బీఎల్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
‘సర్'ప్రక్రియపై సీఎం రే వంత్రెడ్డి ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని, క నీస సమీక్షలు నిర్వహించలేదని, ఆయనకు అడ్మినిస్ట్రేషన్పై పట్టులేద ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎ ద్దేవా చేశారు.
సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, కమాలుద్దీన్పూర్, ఆగారం , వెంకటాంపల్లి, మానాజీపేట గ్రామాల్లో జరుగుతున్�
ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ సర్లో భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సర్పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 �
పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో బీఎల్ఏల సమావేశం మండల పార్టీ మాజీ అధ్యక్షు�
మెదక్ జిల్లాలో 86శాతం సర్ ప్రక్రియ పూర్తయ్యిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, స�
వలసల జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని.. రాజకీయాలు చేయడానికి రాలేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్�
కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్న
అర్హుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. పూర్తి వివరాలు అందుబాటులో లేక రాష్ట్రంలో లక్షలాది మందిని నోటీసులు జ