ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై వివిధ రాజ
సర్ ప్రక్రియకు గడువు సమీపిస్తు న్న సమయంలో ఓటర్లలో అయోమయం నెలకొన్న ది. తమ ఓటు ఉంటుందో ఊడుతుందో ఆనే ఆందోళనలో ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ మొదటి ను ంచి ఓటర్లకు సంకటంగానే మారింది. వాటిని ని వృత్తి చేయడంలో ప్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 61.85 శాతం మాత్రమే డిజిటైజేషన్
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 10 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కె.హై మావతి సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్�
పూర్తయిన డిజిటలైజేషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ ద్వారా జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశమున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ బీఎల్వోలు ఎన�
సమయం లేదు మిత్రమా.. ఆలస్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపునకు కౌంట్డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అప్రమత్తం కావాల్�
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఆగస్టు 3తో ముగియనున్నది. రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం పూర్తయినప్పటికీ, డిజిటలైజేషన్ 76.72 శాతం మాత్రమే పూర్త�
ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. అయినా నారాయణపేట జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆశించిన వేగంతో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశి�
సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీ�
ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ అభివృద్ధి చెందినట్లు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని జమ్మన్ జట్టి కాలనీలో పర్యటించారు.
బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటుహక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ�
అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో ముత్తం�
నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వేపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే నెల 10 వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు.