ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ �
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిల�
ఓటర్ల జాబితా ప్రత్యేక స వరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో అఖిలపక్షాలు కదంతొక్కాయి. రా ష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రా రంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియను నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ట్యా�
‘సర్' పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు.
రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
‘సర్'(ప్రత్యేక సమగ్ర సవరణ) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం ‘సర్'పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా�
Shashi Tharoor | పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అవకతవకలే బెంగాల్లో బీజేపీ (BJP) గ
Supreme Court | పశ్చిమబెంగాల్లో నిర్వహిస్తోన్న ‘సర్’ ప్రిక్రియ (SIR Process) ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవ