‘సర్' ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిషార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరిం త సులభతరం చేసింది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు, వీఐపీలు, వృద్ధుల కుంటుబసభ్యుల్లో ఒక్కరికి మాత్రమే హియరింగ్కు
‘సర్' ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో నూతన ఓటర్ల నమోదు శాతం ఆశించినస్థాయిలో లేకపోవడం, నోటీసులకు ఓటర్ల స్పందన తక్కువగా ఉండటం పట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార�
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జారీ అవుతున్న నోటీసులపై విచారణ(హియరింగ్)కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా తప్పుడు సమాచారం లేదా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు హెచ్చరిస
సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. బ�
ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి చెందిన ఇంట్లో 44 ఓట్లు ఉన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదే�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా జాబితా విడుదలైంది. అయితే సర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాల్లో ఉన్న తప్పులే తాజా జాబితాలోనూ కనిపిస్తున్నాయి. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో ఉన్న తప్పి�
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్�
బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విజయవంతంగా పూర్తిచేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి దాద
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఎస్ఐఆర్ ప్రక్రియతో సంగారెడ్డి జిల్లాలో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో 73,39,234 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్ కలెక్టబుల్'గా నమోదైన అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమా�
రాజధాని పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు సొంత గ్రామాల్లోనే తమ ఓటు కొనసాగించుకునేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో �
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూ�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ(సర్)కు సంబంధించిన కీలక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫామ్లు బూత్ లెవల్ అ ధికారులకు (బీఎల్వో) అందించే గడువు సో మవారంతో ముగియనున�