సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వారం రోజుల నుంచి కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టు 4,6వ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంత�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండిం ది. గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాజెక్టు 4,6 క్రస్ట్ గేట్లను స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో�
భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక�
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు (Singur) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా, 3,18
వర్షాలకు జలవనరులు కళకళలాడుతున్నాయి. వరద వస్తుండడంతో సిం గూరు ప్రాజెక్టు నీటిమట్టం 25.894 టీఎంసీలకు చేరుకుం ది. వరద ఇలాగే కొనసాగితే ఈ ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 ట
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 1907 క్యూసెక్యులు, అవుట్ ఫ్లో 391 క్యూ సెక్యుల కొనసాగినట్లు అధి�
మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆదివారం 3,377 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీం ఎంసీలు కాగా,ప్రస్తుతం ప్రాజెక్టులో 14.324 టీఎం
రెండు రోజులుగా ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి శనివారం రాత్రి వరకు వరద పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు ఉండగా ఇందులో ప్�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టిఎంసీల నీరు మాత్ర�
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి బుధవారం మంజీరా బ్యారేజ్కు నీటి పారుదల శాఖ అధికారులు తాగునీటిని విడుదల చేశారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే జలవిద్యుత్ కేంద్రం నుంచి మూడో విడతగా 1460 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్ల�