మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దాపూ ర్ నుంచి సింగూరు వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేస్-3 పైపులైన్కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీరు భారీ మొత్తంలో వృథాగా పోతున్నది. చుట్టుప
యాసంగి పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్కు ప్రజ
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రా జెక్టు ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యాసంగిలో పంటలు సాగుచేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నద
సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. యాసంగి స�
సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భూమి కబ్జాకు యత్నం అనే శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డీఈ నాగరాజుతో పాటు మునిపల్లి ఇరిగేషన్ ఏఈ, మ�
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం వచ్చేనెలలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు రావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్�
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైం
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడం లేదు. సోమవారం మధ్యాహ్నం 1,08,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంజీరా నదికి భారీగా వరద వస్తున్నది. ఫలితంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్వాటర్తో పంటపొలాలు నీట మునిగాయి. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్నగర్, చీకూర్తి, అమీరాబాద్, కాకిజనవాడ, ము
సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది. గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఎడతెరపిలేకుండా కురిసింది. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా భారీ వర్షా�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ఇరిగేషన్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి శుక్రవారం 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనస