మరమ్మతుల పేరిట అధికారులు నీటిని దిగువకు వదలడంతో సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్ధ్యం 29.91 కాగా, ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మనదే�
సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మ�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగా
సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను శుక్రవారం సంబంధిత అధికారులు పునరుద్ధ్దరించారు. ఈ నెల 16వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పొం�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తుండడంతో అందులోని నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో సంగారెడ్డి మంజీరాలో నీటి మట్టం తగ్గిపోయింది. న్యాల్కల్ మండలం రాఘవపూర్, రాయికోడ్ మండలం షా�
కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమ�
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల
ఎట్టకేలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ఈ నెల 7న మాజీ డిప్యూటీ స�
సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘన్పూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన�
ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Padma Devender Reddy | ఘనాపూర్ ఆయకట్ట కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు కింద పంటలు ఎండ�