సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను శుక్రవారం సంబంధిత అధికారులు పునరుద్ధ్దరించారు. ఈ నెల 16వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పొం�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తుండడంతో అందులోని నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో సంగారెడ్డి మంజీరాలో నీటి మట్టం తగ్గిపోయింది. న్యాల్కల్ మండలం రాఘవపూర్, రాయికోడ్ మండలం షా�
కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమ�
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల
ఎట్టకేలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ఈ నెల 7న మాజీ డిప్యూటీ స�
సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘన్పూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన�
ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Padma Devender Reddy | ఘనాపూర్ ఆయకట్ట కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు కింద పంటలు ఎండ�
సింగూరు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని చిత్రియాల్లోని మంజీరా తీర ప్రాంతంలోని పంటలను రైత
Padma Devender Reddy | సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో కీలకమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ వనదుర్గా ఆనకట్ట ఎత్తు పెంపునకు రాష్ర్ట బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
పొలాలు బీడు వారినా పరవాలేదు గానీ, బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు! సాగు, తాగునీటికి జనం అల్లాడినా.. బీరు కంపెనీలకు నష్టం కలుగొద్దు! పంటలు ఎండి రైతుల కడుపు మండినా.. బ్రూవరీలు, వాటి యజమానులు మాత్రం సల్లంగుండా�
సింగూరు జలాలు వ్యవసాయ రంగానికి విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ ఉద్యమమిస్తుందని, ప్రభుత్వం సింగూరు జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు వదలాకుండా కుట్ర చేస్తున్నదని ఆపార్టీ నేతలు ఆరోపించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట