సంగారెడ్డి జిల్లా సింగూ రు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలా�
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మ
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో మంజీరానది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని (Edupayala Temple) వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది.
సింగూరు ప్రాజెక్టు కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు 4.06 టీఎంసీల నీటిని నింబంధనల ప్రకారం విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి బుధవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి వ�
సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడ�
నాలుగు రోజుల్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రె�
‘వానలు లేవు.. నీళ్లియ్యరు.. వ్యవసాయం సాగేదెట్లా?’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు అతిపెద్ద ప్రాజెక్టు. ఏటా యాసంగిలో పంటల సాగుకు సింగూరు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తార
Kaleshwaram | ఆ రెండు ప్రధాన ఉపనదులు తెలంగాణ పరిధిలోనే ప్రధాన గోదావరిలో కలుస్తాయి. పెద్దపెద్ద ఇంజినీర్లు అవసరం లేదు. చిన్న పిల్లాన్ని అడిగినా ఆ రెండు ప్రధాన ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ
సింగూరు ఎడమ కాలువ పనులు నాసిరకంగా సాగుతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ సమీపం నుంచి వెళ్లిన(ఎల్ఎంసీ)లెఫ్ట్ మెయిన్ కెనా�
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరివ్వకుంటే తామే గేట్లు ఎత్తాల్సి వస్తుందని ప్రభుత్వానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. పుల్కల్ మండలంలోని హుమ్లా నాయక్ తండా,లక్ష్మ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో �
పర్యాటక కేంద్ర ంగా సింగూరు అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఆదివారం సింగూరు ప్రాజెక్టును ఇండియా సీఎస్ఆర్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి మిచెల్