సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం వచ్చేనెలలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు రావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్�
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైం
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడం లేదు. సోమవారం మధ్యాహ్నం 1,08,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంజీరా నదికి భారీగా వరద వస్తున్నది. ఫలితంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్వాటర్తో పంటపొలాలు నీట మునిగాయి. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్నగర్, చీకూర్తి, అమీరాబాద్, కాకిజనవాడ, ము
సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది. గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఎడతెరపిలేకుండా కురిసింది. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా భారీ వర్షా�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ఇరిగేషన్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి శుక్రవారం 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనస
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వారం రోజులుగా ఏడు గేట్లు పైకి లేపి దిగువకు విడుదల చేశారు. బుధ వారం వరద ఉధృతి మరింతగా పెరగ డం తో మరో గేటును పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశామని ప్�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల నుంచి ప్రాజెక్టు స�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు పోటెత్తడంతో అప్రమత్తమైన ఇరిగేషన్శాఖ అధికారులు
సంగారెడ్డి జిల్లా సింగూ రు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలా�
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మ
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో మంజీరానది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని (Edupayala Temple) వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది.