BRS Party | కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్�
కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయ�
నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
అధికారమే పరమావ ధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 420 హమీలను ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ �
నడిగడ్డలో రెండు వైపు లా రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం తెలివి తక్కువ తనం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయలేక పోతుంది.. ఆంధ్రా ప్రాంతం వారు తె�
సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్
BRS PoruBata | ‘జూరాల, కేఎల్ఐ పంపులు ఆన్చేసి కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట పడుతాం. ఈ నెల 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్�
ఎల్లో కాం గ్రెస్ తీరుతోనే రైతులు కష్టాల పాలయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్నినో ప్రభావంతో కరువు రాలేదని, వర్షాలు లేవన్న బూచి చూపి రైతులను మరోసారి దగా చేయాలని ప్రభుత్వ�
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బూత్ల వారీగా విస్తృతంగా పర్�
సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవ�
విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ నెలపొడుపు సాహి�