పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ డెడ్స్టోరేజ్ వరకు నీటిని పంపిం�
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు.
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత మాయ, మోసం, వంచన చేస్తూ ప్రజలను నిలువునా ముంచేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలోనే అధిక మోసపూరిత బడ్జెట్ను ప్రవేశపెట్టడ�
అధికారులు ప్రజల పక్షాన ఉండాలి.. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తానా అంటే తందానా అనే రీతిలో వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస�
వనపర్తి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం వద్దని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హితవు పలికారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా �
మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్కు స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి గురువారం మెడికల్ కళాశాల విద్యార్థు లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా�
పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలోపనిగా కొందరు కాంగ్రేస్ నేతలు అక్రమ లబ్ధి పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. �
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలు