దేశంలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒడిగట్టిందని.. రైతు డిస్కమ్(థర్డ్ డిస్కమ్)ఏర్పాటుచేసి అన్నదాతలను కష్టాల్లోకి నెట్టుతున్నదని.. ఇది రైతుల పాలిట మరణశాసనం .. అని పలువురు వక్తలు అభి�
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా చిట్యాల సమీపంలోని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్న
తెలంగాణ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో సాహితీవేత్తలతో కలిసి విలేకరుల సమావేశ�
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పోరుబాట, పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొద్దునిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి సింగిరె
సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలోనూ పటిష్టంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సన్న
అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని క�
కేంద్ర మంత్రి బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే తన కొడుకు మీద వచ్చిన ఆరోపణల విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్�
ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ఆ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్ర�
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీలకు కనువిప్పు కలగాలి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికక�
పాలమూరును పడావుపెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం.. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి
విద్యుత్ ఆర్టిజన్ల కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించుకుంద్దాం.. బెదిరిస్తే.. బెదరమని చెప్పండి.. మీకు అండగా మేమున్నాం.. అంటూ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆర్టిజన్లకు �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన అం దరివాడని, ఆదర్శప్రాయుడని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్�