రేవంత్ పాలనలో కాంగ్రెస్కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపును వెనక్కి పంపించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు పాపం.. శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభు�
1184లో కాకతీయ సామంతరాజైన మల్యాల గండదండాధీశుడు కట్టించిన గణప సముద్రం నేటికీ దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గణప సముద్రాన్ని ప్రేరణగా తీసుకొని వనపర్తి రాజులు కట్టించిన సప్త సముద్రాలు నేటికీ దాదాప
యాసంగికి క్రాప్ హాలిడే ఇవ్వడం ప్రభుత్వ అసమర్థతనేనని, సమృద్ధిగా వర్షాలు.. వరదలు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండో పంటకు సాగునీరు నిలుపు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని, ఇందుకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సాక్ష్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురై�
Singireddy Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ స్కీమ్ అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష అన్నట్లుగా ఉందని �
గ్రామాల్లో పారిశుధ్యా న్ని దృష్టిలో పెట్టుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోసి నడిపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తుంద
ఐదు విడతల్లో రైతు భరోసా వేయాల్సిన పాలకులు కేవలం ఒక్కసారే వేసి రైతులను నిట్టనిలువునా ముంచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం పట్టిందని విమర్శించారు.
తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఆగం పట్టించిందని మాజ�