వనపర్తి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం వద్దని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హితవు పలికారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా �
మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్కు స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి గురువారం మెడికల్ కళాశాల విద్యార్థు లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా�
పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలోపనిగా కొందరు కాంగ్రేస్ నేతలు అక్రమ లబ్ధి పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. �
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగ�
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోద్దని, ప్రజల స్థానిక తీర్పుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన
బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో నిర్మాణాలు చేపడితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎన్నో విధ�
ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసిన ప్రజలను వంచించి పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టి న పరీక్షలు, భర్తీ చేసి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్ అసలు బుద్ధి మారలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చే యడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఎన్నికలు ఎప్పుడూ వస్తే అప్పుడు సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపడం ఆపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత , రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను విచారణ పేరుతో వేధ