రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పంటల కొనుగోలులో విఫలమైన అసమర్థ సీఎం రేవంత్ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను వంచించిన ఆయనకు, కాంగ్�
జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు పట్టిన గ్రహణం వీడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉరుకులు..పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అ మాంతం ఆగిపోవడం చర్చనీయాంశమైం ది.
రాష్ట్రంలో ఉన్నది పేపర్లెస్ క్యాబినెట్ కాదని, ఫెయిత్లెస్ క్యాబినెట్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వాసఘాతుక క్యాబినెట్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడ
అసమర్థుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని అన్నారు.
Singireddy Niranjan reddy కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగున�
రాష్ట్ర స్థాయిలో సంచలనమైన బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి రెండేండ్లు పూర్తయినా పోలీసుల దర్యాప్తు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ బీఆర్�
వలస ఓటర్లపై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల నమో దు నిరంతర ప్రక్రియ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 316 బూత్లలో ఏజెంట్లు ప్రతి రోజూ ఓటర్ల వడపోతలో పాల్గొనాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ చేపట్�
‘రెండున్నరేండ్లుగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్డిన సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంత బిడ్డకాదు.. ముమ్మాటికీ ఈ ప్రాంత జలద్రోహి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
Singireddy Niranjan reddy | కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తవ్. కేసీఆర్ అద్భుతంగా పరుగులు పెట్టించిన పాలమూరు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�