‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నార�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు కట్టుబడి నాడు నిజాం నవాబు హైదరాబాద్ సం స్థానాన్ని విలీనం చేశారన
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహాసాలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కర�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటలు, ఉద్యమాలు చేసి అలుపెరగని ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామం లో సురవరం సుధాకర్రెడ్డ�
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, జూరాల డ్యాం గేట్ల మరమ్మతులు, రిజర్వాయర్లను నీటితో నింపాలని కోరుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్కు వి
డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిరుపేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దవాఖానలకు వచ్చే రోగులకు కనీస స్థాయి షుగర్ పరీక్షలను కూడా చేయలేని దీనస్థితికి రేవంత్
కాంగ్రెస్ ప్రభు త్వం ఇరవై నెలల పాలనలో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి విమర్శించారు.
600 రోజుల రేవంత్రెడ్డి పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంత్యంత బాధాకరమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలే కారణమని ఆరోపించా
‘ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ బిడ్డల గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ఇక్కడి ప్రజల ఆకల�