కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఎన్నికల సమరం సాగించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగరవం సమీపంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖిల్లాఘణపు�
కాంగ్రెస్ బాకీ కార్డుపై వస్తున్న స్పందన చూస్తే.. రాబోయే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కి ప్ర�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్
కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస
జన హృదయ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మెట్టుపల్లి నుంచి భారీ కాన్వాయ్తో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలాహలం మధ్య నియోజకవర్గంలోని పలువురు న�
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నార�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు కట్టుబడి నాడు నిజాం నవాబు హైదరాబాద్ సం స్థానాన్ని విలీనం చేశారన
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహాసాలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కర�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటలు, ఉద్యమాలు చేసి అలుపెరగని ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామం లో సురవరం సుధాకర్రెడ్డ�
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, జూరాల డ్యాం గేట్ల మరమ్మతులు, రిజర్వాయర్లను నీటితో నింపాలని కోరుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్కు వి