అధికారమే పరమావ ధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 420 హమీలను ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ �
నడిగడ్డలో రెండు వైపు లా రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం తెలివి తక్కువ తనం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయలేక పోతుంది.. ఆంధ్రా ప్రాంతం వారు తె�
సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్
BRS PoruBata | ‘జూరాల, కేఎల్ఐ పంపులు ఆన్చేసి కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట పడుతాం. ఈ నెల 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్�
ఎల్లో కాం గ్రెస్ తీరుతోనే రైతులు కష్టాల పాలయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్నినో ప్రభావంతో కరువు రాలేదని, వర్షాలు లేవన్న బూచి చూపి రైతులను మరోసారి దగా చేయాలని ప్రభుత్వ�
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బూత్ల వారీగా విస్తృతంగా పర్�
సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవ�
విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ నెలపొడుపు సాహి�
కుటిల రాజకీయాలుమాని రైతాంగానికి సాగునీరివ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాంగ్రెస్ ప్ర భుత్వాన్నికి కోరారు. కన్నెపల్లి, పాలమూరు-రంగారెడ్డి పథకాల్లో మోటర్లను వెంటనే ప్రారంభించి నీటి ని
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్వగృహంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ �
సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, కమాలుద్దీన్పూర్, ఆగారం , వెంకటాంపల్లి, మానాజీపేట గ్రామాల్లో జరుగుతున్�
వనపర్తి మండలంలోని అంజనగిరి గ్రామంలో చేపడుతున్న సర్ ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమకు ఇచ�