మండలంలోని రుక్కన్నపల్లికి చెందిన వార్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు రవినాయక్తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్
‘గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలి.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీచేయాలి.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై కేంద్రానికి ప్రేమ ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రాంతంపై వివక్ష చ�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ జల వనరుల
కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రదర్శిస్తున్న డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్
కాళేశ్వరం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అగమేఘాలపై ఎన్డీఎస్ఏను పంపిన కేంద్రం.. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినా, సుంకిశాల కూలిపోయినా, వట్టెం పంప్హౌస్ మునిగిపోయినా ఎందుకు
Niranjan Reddy | కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లుగా నటిస్తూ.. రాష్ట్రంలో మాత్రం పరస్పరం
కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నటిస్తూ రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించ
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప
ఆయిల్పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస�
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని మెచ్చుకున్న నీటిపారుదల శాఖ మంత
తెలంగాణ రాష్ట్ర సాధకుడు , రాష్ట్ర తొలి ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహ
అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంత మైంద ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ 17 నెలలపాలన, వైఫల్యాలు, అ బద్ధ్దపు హామీలు, దౌర్జన్యాలకు చెంపపెట్టు రజ తోత్సవ సభ అని చెప్పార�
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అంశాలవారీగా కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే మంత్రులు కారుకూతలు కూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్కతుర్తి సభ విజయవంతం క�