డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిరుపేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దవాఖానలకు వచ్చే రోగులకు కనీస స్థాయి షుగర్ పరీక్షలను కూడా చేయలేని దీనస్థితికి రేవంత్
కాంగ్రెస్ ప్రభు త్వం ఇరవై నెలల పాలనలో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి విమర్శించారు.
600 రోజుల రేవంత్రెడ్డి పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంత్యంత బాధాకరమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలే కారణమని ఆరోపించా
‘ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ బిడ్డల గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ఇక్కడి ప్రజల ఆకల�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో అవస్థలు పడలేక భావిపౌరులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి.
తెలంగాణ నీటి హక్కులను గురుదక్షిణ కింద చంద్రబాబుకు తాకట్టు పెడితే ఊరుకొనేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకోవడం తప్ప ఈ జిల్లాకు సీఎం రేవంత్�
తెలంగాణను ఎడారిగా మా ర్చే కుట్ర జరుగుతున్నదని, రేవంత్రెడ్డి చేసే ద్రోహంలో కాంగ్రెస్ మంత్రులు సైతం పాలు పంచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బుధవారం ఆరోపించారు.
రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని, నిధులు ఉన్న ఎందుకు పనులు చేయడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చ
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాడే భాష, దూషణలను హైకోర్టు సుమోటోగా తీ�
పల్లె, పట్నంలో గులాబీ సందడి నెలకొన్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు నాయకులు సేనను సంస
కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు మొదలై 40 రోజులైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు నడపకుండా నిర్లక్ష్యం చేసిన మంత్రులు.. బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్త�