కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అ
సీఎం రేవంత్రెడ్డి ఆంధ్రా పాలకులకు తొత్తులా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. మంగళవారం మాజీ మంత్రి �
Singireddy Niranjan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు ఇస్తున్న సిట్ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులు భయపడరని, దీటుగానే ఎదుర్కొంటారని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు.
సీఎం రేవంత్ నేరపూరిత వ్యాఖ్య లు చేశారని, హింసను ప్రేరేపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. సీఎం మాటలపై డీజీపీ కేసు నమో దు చేయాలని డిమాం�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ చ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వనపర్తి మున్సిపాల్టీలోని 33 వార్డుల ముఖ్యనాయకులతో ఆ�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రం
వరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువడం శుభపరిణామమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తీసుకొచ్చిన సాగు సంస్కరణలతోనే ఈ ఘనత దక్కిందని స్పష్టంచేశ
అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎ�