వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లా�
సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఇవ్వకుండా వేరే వారికి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ము
రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గి�
సింగరేణిలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మ
సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశా
సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంద�
కృష్ణా నది తీరంలో జన్మించి జాలరుల జీవితాలను ఆవిష్కరించడంతోపాటు గోదావరి ఒడ్డున ఉన్న సింగరేణి కార్మికుల వెతలను వివరించింది ఈ రచయిత్రి. శారద కావురి వృత్తిరీత్యా టీచర్. సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. ‘స�
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి.. తొలిసారిగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల తర్వాత పర్యటించనున్నారు.
సింగరేణిది 137 ఏండ్ల ఘన చరిత్ర. దక్షిణాదిలో విస్తరించిన అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. 600 మీటర్ల లోతు నుంచి బొగ్గును వెలికితీయగలిగిన నైపుణ్�
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
ఏటా ఎంతో ఘనంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది యాజమాన్యం సాధారణ కార్యక్రమంగా నిర్వహించిందని, సింగరేణి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్నచూపా అంటూ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
సత్తుపల్లికి డిప్యూటేషన్పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్కు తీసుకు రావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏ�
సింగరేణి ఇల్లెందు జెకె5 ఓసిలో విధులు నిర్వహిస్తుండగానే గుండెపోటుకు గురై సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి జెకె 5 ఓస�