సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణదిశలో సంస్థ కీలక అడుగేసింది. కోల్బెల్ట్ ప్రాంతమైన గోదావరిఖనిలో తొలి క్యాథ్ల్యాబ్ను సంస్థ నెలకొల్పింది. గుండెజబ్బు బాధితులకు గోదావరిఖనిలో అత్యవసర చికిత్స అందిస్�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెం, మణుగూరు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో గ�
‘యాజమాన్యం మొండివైఖరి వీడి.. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సింగరేణి వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా చేపట్టనున్న సమ్మెకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలి’ అని గుర్తింపు కా
భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో అధికారులు నాణ్యతలేని పరికరాలతో పనులు చేయిస్తున్నారని, ఈ క్రమంలోనే కేటీకే 5 ఇైంక్లెన్లో జరిగిన ప్రమాదంలో షార్ట్ ఫైరర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్ తీవ్రంగా గాయప�
సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం..
మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే సింగరేణి సంస్థలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ప్రచార కార్యదర్శి వీరస్వామి ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి ఏరియాల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ�
సింగరేణిలో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు సుమారు 400 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
సింగరేణి పరిరక్షణ కోసం బొగ్గు గని కార్మికలోకం పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థను ఆర్థిక కష్టాల నుంచి కాపాడుకొనేందుకు నడుంకట్టింది.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లా�
సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఇవ్వకుండా వేరే వారికి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ము
రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గి�