సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస
‘మొగిలిరేకులు’ఫేం సాగర్ హీరోగా ఓ విభిన్న కథాచిత్రం తెరకెక్కనున్నది. సింగరేణి కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నట్టు శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
పుడమి తల్లి ఒడిలో పనిచేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీసే నల్లసూర్యుల ఆరోగ్యంపై సింగరేణి యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిరంతరం శ్రమిస్తూ సింగరేణికి సిరులు కురిపిస్తున్న కార్మికులను పట్టి
సింగరేణి వార్షిక లాభాల వాటా విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేశాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్రావు అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆ�
సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, అతి తక్కువ బోనస్ ఇవ్వడం సరికాదంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాం�
రేవంత్రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి వంచించిందని, ఇటీవల ప్రకటించిన లాభాల వాటాలో మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమె�
Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
సింగరేణి కార్మికవర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. లాభాల వాటా పెంచి 34 శాతం ఇచ్చినట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం సంస్థ అభివృద్ధి, విస్తరణ పేరిట రూ. 4 వేల కోట్లకు పైగా పక్కన పెట్టగా, నల్లసూరీల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని సింగరేణి కార్మికుల విషయంలోమరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆయన తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పారు.
సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర ల
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థ 2024 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై 34% వాటా రూ. 819 కోట్లు కార్మికులకు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన వ�