సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య తగువు వచ్చిందనేది తప్పుడు ప్రచారం అని సీపీఐ జాతీ య కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఈ విషయమై నారాయణ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఏఐటీయూసీ) జయకేతనం ఎగురవేసింది. 11 డివిజన్లలో 5 చోట్లే గెలువగా, అత్యధిక ఓట్లు రావడంతో గుర్తింపు హోదా దక్కించుకున్
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. వాయిదాలు. కోర్టు తీర్పులు. తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధ వారం నిర్వహించారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. అభ్యంతరాలు, కోర్టు తీర్పులు, తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించగా, పెద్�
సింగరేణిలో బుదవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శ్రీరాంపూర్ డివిజన్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన 7వ దఫా సింగరేణి గుర్తిం�
Singareni elections | భూపాలపల్లి(Bhupalapalli) సింగరేణి(Singareni elections) ఏరియాలో బుధవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగ�
Singareni | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి కార్
Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలు కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
నేడు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భూపాలపల్లి ఏరియాలో యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొమ్మిది పోలింగ్ కేంద్రాలు, అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫం�
నేటి సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేం�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్�
MLC Kavitha | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో(Singareni elections) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. ఈ మేరకు కవితశుక్రవారం ఒక ప్రకటనలో తెల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానేవచ్చాయి. నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నిక�