సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణి (Singareni) కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
ఈనెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగరటం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
సింగరేణిలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట�
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ
సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికలను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్ మంగళవారం ప్రకటించారు.
సింగరేణి (Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్ను వా
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�