Singareni | సింగరేణి (Singareni)మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.
సింగరేణి సంస్థలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని, ఉద్యోగులు, కార్మికులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సీఎండీ ఎన్ బలరాం హెచ్చరించారు. సంస్థ ఉన్నతి కోసం శ్రమించే వారికే చోటు ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్�
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. జనవరి 31న సమ్మర్ తరహాలో రికార్డుస్థాయి విద్యుత్తు డిమాండ్ 15,205 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో 13వేల మెగావాట్లుంటే, ఈ ఏడాది జనవరిలో 15 వేల మెగావ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 627 లక్షల టన్నుల బొగ్గును ఉత్తత్తి చేశామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఉత్పత్తి చేసిన 601 లక్షల టన్నులతో పోలిస్తే 4.3 శాతం అధిక�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకుంటే రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాట�
దేశవ్యాప్త బొగ్గు, లోహ గనులకు సంబంధించిన రెస్యూ జట్లకు జాతీయస్థాయిలో నిర్వహించే వార్షిక పోటీలకు పదేండ్ల తర్వాత సింగరేణి కాలరీస్ మరోమారు ఆతిథ్యం ఇవ్వబోతున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 3 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ఏడాది డిసెంబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, ఈ గనుల నుంచి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ సం�
ఎండాకాలంలో పెరుగుతున్న డిమాండ్ మేరకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని, ఆ మొత్తాన్ని సత్వరమే రవాణా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో సంస్థ
ప్రస్తుతమున్న థర్మల్, సౌర విద్యుత్తు ప్లాంట్లకు అదనంగా 1,050 మెగావాట్ల సామర్థ్యంతో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటుచేసి మొత్తం 3,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకునేలా భారీ ప్రణాళికకు సింగరేణి �