రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి �
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన తురక సర్వేశ్వరరావు (41) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 2000-01 సంవత్సరంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ప�
సింగరేణి కోల్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం కలకత్తాలో నిర్వహించిన కార్మికుల మహాధర్నా ఘనంగా జరిగింది. ఈ మహాధర్నాకు సంఘీభావంగా అర్జీ-3 సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ
వారి ఆర్థిక పరిస్థితులు దళారులకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. సింగరేణి యాజమాన్యం లక్ష్యం నీరుగారి పోతుంది. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ ఆర్ �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ ల నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన మండల కమిటీ అధ్
‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అన�
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించింది. ఔత్సాహిక మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
భవిష్యత్లో దేశవ్యాప్తంగా నిర్వహించే బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాల వేలంపాటలో సింగరేణి పాల్గొననున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు విజ్ఞప్తి మేర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తూరు తండా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మాలోత్ సఖ్య తల�