గతంలో సింగరేణి మాజీ ఉద్యోగులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ కోసం అనేక పర్యాయాలు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు గురయ్యారని, వారి అవసరార్థం, ప్రస్తుతం పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికె�
ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రాజెక్ట్ ప్లానింగ్ జనరల్ మేనేజర్ బి.దేవేందర్ను బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆయన ఛాంబర్లో ఘనంగా సన్మానిం�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖనిలో బుధవారం మొదటి షిఫ్ట్ లో కాలం చెల్లిన, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య అనే డ్రైవర్ లోడ్తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దాంతో డ్రైవర్ �
మొత్తం 1,258 మంది బదిలీ వర్కర్లకు సింగరేణి యాజమాన్యం జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరణ లెటర్లు ఇవ్వనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ బుధవారం వెల్లడించారు.
సింగరేణిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించడం కోసం ఆయా రంగాలను ఎత్తివేస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని వారిని సింగరేణిలోనే యధావిధిగా కొనసాగించాలని కాలరీస్ కాంట్రాక్ట్ వ�
తేనెటీగల పెంపకం ప్రకృతిని, పంటలను రక్షించే ఒక అద్భుతమైన ప్రక్రియ. తేనె అనేది ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఆహార పదార్థం మాత్రమే కాకుండా, వ్యవసాయ పంటల దిగుబడి పెరగడానికి, పర్యావరణ సమతుల్యతకు కూడా తేనె టీగలు కీ
సత్తుపల్లిలో డిప్యూటేషన్పై పని చేస్తున్న కొంతమంది కార్మికుల డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 గనికి పంపే ఆలోచనలో భాగంగా కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి అధికారం ఉందన్న కారణంగా పనిగట్టుకుని, మరికొంతమం�
150 మస్టర్ల గైర్హాజరు సర్కులర్పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా పాత విధానాన్నే కొనసాగించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. దీనికి సి�
కొత్తగూడెం ఏరియాలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ ను ఆర్.సి.ఓ.ఏ క్లబ్, రుద్రంపూర్, కొత్తగూడెం ఏరియా నందు నిర్వహించడం జరుగుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు..
మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలోని చెరువులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 40 చెరువులకు కలిపి 20 మత్స్య సొసైటీలు ఉండగా మొదటి విడతగా..
అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం అంటూ గురువారం నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ప్రచురితమైన కథనానికి సింగరేణి విజిలెన్స్ అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. శనివారం సింగరేణి కొత్తగూడెం సివిల్ కార్యాలయ
కమిటీల పేరుతో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయవద్దని, కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�