సింగరేణిలో నవంబర్ 24, 25న జరిగిన మెడికల్ బోర్డు మరోసారి నిర్వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్య
రామగిరి మండలం బుధవారం పేట శివారులోని ఎనిమిదో వార్డులో ఇండ్లకు నంబర్లు వేసేందుకు శనివారం గ్రామంలోకి వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో బుధవారం పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా�
విబి జి రామ్ జి చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు, ఎస్కేఎం నాయకులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ�
Singareni | నిబంధనల మేరకు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ సంస్థకు విధించిన భారీ జరిమానాను మాఫీ చేయాలని చూసిన బాగోతం సింగరేణిలో దుమారం రేపింది.
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ నెల 16 వరకు సంస్థ చైర్మన్గా కొనసాగిన బలరామ్కే ఇన్చార్జి బాధ్యతలు ఉండగా, ప్రస్తుతం పది రోజులుగా ఎవరికీ కేటాయించలేదు.
సింగరేణి నుంచి విరమణ చేసిన దాదాపు 350 మందికి పైగా అధికారులు పీఆర్పీ బకాయిల కోసం సుధీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 2007-08 నుంచి 2013-14 మధ్య కాలానికి సంబంధించి రావాల్సిన 63కోట్ల కోసం ఎదరుచూశారు. ఎట్టకేలకు గతేడాది ఫిబ్రవరి
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
Singareni | మెస్సీ పది నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం రూ.10కోట్లు దుబారా చేసిన సింగరేణి యాజమాన్యం స్వయానా దాని ఆవిర్భావ వేడుకలకు మాత్రం అత్తెసరు నిధులు విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని కోల్ మైన్స్ లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో మార్పు రావడం లేదని హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్ట
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్లకు ధ్రువీకరణ పత�
సింగరేణి అర్జీ–3 పరిధిలోని ప్రభావిత గ్రామాల్లో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాల లోపాలను వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిని పక్క
మణుగూరు పీకే ఓసీపీ 2 బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా కలిసివచ్చే కార్మిక సంఘాలతో టీబీజీకేఎస్ ఐక్య పో�