కొత్తగూడెం ఏరియాలో కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ (సిపిఆర్ఎంఎస్) ద్వారా వైద్య సేవలు పొందుతున్న మాజీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు జీవన్ ప్రమాణ్ పోర్టల్లో తమ లైఫ్ సర్టిఫికెట్న
Strike | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో..
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,3 గనుల్లో రికార్డ్ స్థాయి బొగ్గు ఉత్పత్తి తో పాటు సీఎస్పీలో భారీ బొగ్గు రవాణా జరిపి రికార్డ్ సృష్టించినట్లు రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార�
Singareni | సింగరేణి టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని సాంకేతిక కమిటీ నిర్ధారించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టెండర్ల ఖరారులో కచ్చితమైన నిబంధనలు పాటించలేదని, బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను అడ్
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేండ్లు పూర్తయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరు గ్యారెంటీలలో భాగంగా కార్మిక వర్గానికి ప్రత్యేకంగా సింగరేణికి అనే�
ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజువారీ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) క�
కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికై గణతంత్ర దినోత్సవం నాడు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస�
తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప
సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీస
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
KTR | సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు.
Singareni | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి. అధిక వడ్డీలు ఆశజూపేవి.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక