కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండివైఖరిని విడనాడి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేశారు. సింగరేణివ్యాప్తంగా కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్�
సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యా
కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందక పోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం.. యాజమాన్యా
సింగరేణి కార్మిక క్షేత్రంలోని సెంటినరీ కాలనీ నుంచి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్జీ-3 జీఎం కార్యాలయానికి అత్యంత సమీపంలోనే నడి రోడ్డ
సింగరేణి అధికారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI)–SCCL బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార ద�
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు గు�
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు.
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ఐఓబి బ్యాంక్ సింగరేణి బ్రాంచ్ ఎదుట గత పది రోజుల క్రితం ఒక పాన్ డబ్బా వెలిసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా బడ్డీ కొట్టు డబ్బని తీసుకువచ�
బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు నాయకులు వెల్లడించారు.
సింగరేణి లో (ఎస్సీసీఎల్)లో బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా కొనసాగుతోందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఏపీ ఏజీఏం బండి సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్, అకోయిజం సోనీ బాలా దేవి( ఐఎఫ్ఎస్) సోమవారం సింగరేణి రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు.