బొగ్గు బావులమీద గులాబీ కండువాలు వేసుకున్న కార్మికులను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు బెదిరిస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లిలోన�
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దోచుకుంటున్నదని, సంస్థను దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Strike Notice | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు జారీ చేసింది.
భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని, రేవంత్రెడ్డి 30 నెలల పాలనపై తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా
సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పట్ల కూడా వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఇకపై ఉపేక్షించేది లేదని ఏఐటీయూసీ కేంద్ర కౌన
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది.
సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ల పేరుతో కొందరు కాంట్రాక్టర్లు భారీ మాయాజాలానికి తెరలేపారు. బ్యాంక్ యాప్లను ఆసరాగా చేసుకుని నకిలీ డిపాజిట్లతో సంస్థను నిలువునా ముంచేస్తున్నారు. భవిష
మాదకద్రవ్యాలు, మద్యం సేవించేందుకు అడ్డుగా ఉందనే కారణంతో కొందరు ఆకతాయిలు గోడను కూల్చివేసిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం భారత్ గ్యాస్ గోడౌన్ పరిసర ప
ప్రతిష్ఠాత్మకమైన సింగరేణి సంస్థ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగమైంది. రోజురోజుకూ రాజకీయ జోక్యం పెరుగుతుండటంతో అవినీతి, అక్రమాలు, కార్మికుల హక్కుల హరింపు కొనసాగుతున్నది.
కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నడుంబిగించింది. నల్లనేల వేదికగా అనుబంధ సంఘం టీబీజీకేఎస్తో కలిసి సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ న
సింగరేణిలో బొగ్గు స్కాం ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్ అయ్యిందన్న వాదనలపై సంస్థ వివరణ ఇచ్చింది. సింగరేణిలో ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు సంస్థ అధికా�
సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు గళం విప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారైంది. ముందుగా పెద్దపల్ల�
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీల్లో కొత్తగూడెంలోని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిప�