భోగి పండుగను పురస్కరించుకుని కార్మిక వాడలు సంబరాలతో మురిసిపోయాయి. బుధవారం తెల్లవారుజామునే కార్మిక కుటుంబాలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి సంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపినా ఇంతవరకు అది ముందుకు సాగలేదు.
సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్–2025 శుక్రవారం రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొ�
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సి�
సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు �
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సింగరేణి ఆర్జీ-3 పరిధి ఓసీపీ-2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భ
రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సభ్యులు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో అండర్గ్రౌండ్ (UG) బొగ్గు గనికి మంజూరైన పర్యావరణ అనుమతుల (EC Conditions) అమలును పరిశీలించుటకు సోమవారం గనిని సందర్శించారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ ఒకటి పరిధిలోని జీడికే-11 గనిలో సోమవారం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దిగి పని స్థలాలను పరిశీలించారు. ముందుగా గనిపై దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అనంతరం
సింగరేణి సంస్థ అర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2 విస్తరణ పనులకు అక్రమ నిర్మాణాలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో పరిహారం పొందాలనే ఉద్దేశంతో ఇటీవల వందల సంఖ్యలో అక్రమ ఇండ్�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5నుండి 9వ తరగతి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరంలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇల్లెందు సింగరేణి ఏరియాలో పలువురు ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను జీఎం వి.కృష్ణయ్య గురువారం అందజేశారు. ఇల్లెందు ఏరియాలో పని చేస్తున్న NCWA ఉద్యోగులకు 1 జనవరి,2026 నాటికీ అర్హత కలిగిన వారికి సర్వీస్ లింక్�
ఈ సంవత్సరం యువ రక్తంతో నిండిన సింగరేణిని చూస్తున్నానని, ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్షాన్ని తప్పకుండా సాధించగలమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో నూతన స�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 నుండి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సం�