సింగరేణి సంస్థ కొత్తగా మీథేన్ గ్యాస్ అన్వేషణను చేపట్టనున్నది. బొగ్గు పొరల్లోని 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ బ్లాక్లకోసం నిర్వహించనున్న టెండర్లలో పాల్గొనబోతున్నది.
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీ�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జ�
గత కొన్ని రోజులుగా కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్పై విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఓ ఓర్మెన్ పట్ల కోయగూడెం ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ అసభ్యకరంగా దూషించడంతో బుధవారం కార్మికులు ఆగ్రహ�
కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5-ఇంక్లైన్, మాయాబజార్ గ్రామస్తులు, ధన్బాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్ కలిసి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజును బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్ మైన్లో పని చేస్తున్న ప్రవేట్ డ్రైవర్ల సీఎం పీఎఫ్కు సంబంధించిన 2022 -2023, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు గత మూడు నెలల కిందటే..
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత
సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించా�
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం మాటల్లో సులభమే. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చాలంటే ఫైళ్ల మార్పిడి, నోట్ల జత, ఒక అధికారి నుండి మరొక అధికారి వరకు తిరిగే ప్రక్రియలోనే నెలలు గడుస్తున్నా
మున్సిపల్ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఓటర్లు అధికార కాంగ్రెస్కు తగిన బుద్ధిచెప్పారు. శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. భద్రాద్రి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి కార్మికులు �
గతంలో సింగరేణి సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగితే దానిపై లోతైన విచారణ జరిపి, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మారింది. అధికారుల తీరు కూడా అంతకు మించి మా�
Revanth Reddy | తెలంగాణకు తానే రాజు, తానే మంత్రిని అని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. తనకు ఎవరూ పోటీకాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తేల్చిచెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశార�
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక(ఒక్కరోజు) సమ్మె రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది.
సింగరేణి ఏరియాలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో ఆఫ్ లోడింగ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు లేబర్ చట్టాల వల్ల అన్ని వర్గాల కార్మికులు నష్టపోతున్నారని పేర్కొంటూ..