ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఘనంగా జరుగుతున్న 14వ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (IMWF) మహాసభల్లో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కార్మిక నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించ
సింగరేణి జన్మస్థలంగా పిలిచే బొగ్గుట (ఇల్లెందు) చరిత్ర ఎంతో ఘనం.. కానీ, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గుగని ప్రారంభించింది ఇల్లెందులోనే. గతంలో ఇక్కడ నాలుగు మైన్లు, ర�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
Singareni VRS Scheme | బొగ్గు ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంటూ లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థలో మళ్లీ ‘గోల్డెన్ షేక్ హ్యాండ్'(స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) అంశం తెరపైకి రావడం కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింద
సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన �
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి మార్గం సుగమమైంది. హెవీ మోటర్ వెహికల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
సింగరేణి మండల ఎంపీడీఓగా ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ఎంపీడీఓగా పని చేసిన పి.శ్రీనివాస్ పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్త�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. గోదావరిఖని జీఎం కాలనీలోని స్టేడియంలో స�
యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం మరో 9 గనులను ప్రారంభించనుంది. ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది రెండు కొత్త గనులతోపాటు పాత గనుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాలని లక్ష్య�
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్ల�
మణుగూరు ఏరియా నుండి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఘనంగా సన్మానించారు. క�
సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో దుర్గంధం వెదజల్లుతున్న కాల్వ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏర