గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ క
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్లను ఎ�
కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బ
సింగరేణికి కొత్త గనుల ఆవశ్యకత అత్యంత తీవ్రంగా ఉన్న దశలో కొత్తగా తాడిచర్ల-2బ్లాక్కు మైనింగ్ లీజు అనుమతులు లభించడం ఒక వరంలాంటిదని కంపెనీ కో-ఆర్డినేషన్, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ టీ శ్రీనివాస్ అన్న�
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ మజ్దూర్ సంగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఇనుప నూరి నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు సెక్యూరిటీ విభాగం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ ప్రాంతంలో ఎస్ అండ్ పి సి (S&P.
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ వ�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) ప్రతినిధులు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలతోపాటు తమ న్యాయమైన డిమా�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు..
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఏఐటీయూసీనేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని పివికే5, ఆర్ సి హెచ్ పి �
విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాడు విరివిగా సరఫరా అయ్యే బొగ్గు నేడు సింగరేణిలో ఉత్పత్తి తగ్గడంతో ప్లాంట్లకు సరఫరా చేయాల్సిన నాణ్యమైన బొగ్గు అందని