బొగ్గు ఉత్పత్తి అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ సీఎండీ ఎన్ బలరాం విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. బొగ్గుతో పాటు ఇతర రంగాల్లోకి ప్రవేశ�
గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ �
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో వోల్వో ప్రమాదం జరిగింది. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) డంప్ చేయడానికి వెళ్తుండగా డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్�
సింగరేణితో కలిసి ‘రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ’ నెలకొల్పనున్న 2300 మెగావాట్ల సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి హీరా�
సింగరేణితో కలిసి ‘రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ’ నెలకొల్పనున్న 2300 మెగావాట్ల సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి హీరా�
సత్తుపల్లికి డిప్యూటేషన్పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్కు తీసుకు రావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏ�
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బుధవారం ఉదయం నుండి మొదలైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు
సింగరేణి ఇల్లెందు జెకె5 ఓసిలో విధులు నిర్వహిస్తుండగానే గుండెపోటుకు గురై సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి జెకె 5 ఓస�
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్లో ఈ వేలం నిర్వహించబోతున్నది. ఈసారి నిర్వహించనున్న బొగ్గు గనుల్లో కనీసంగా పది గనులను దక్కించుకోవాలని సింగ�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు పోటాపోటీగా కనువిందుగా సాగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పోటీలు శుక్�
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం ర�
సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో క్రీడాకారులు కబడ్డీ ప్రాక్టీస్ చేసుకునేందుకు సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం క�
క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపుతో పొంగిపోకుండా, ఓటమితో కుంగిపోకుండా పోటీతత్వం అలవర్చుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిట�
సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సంబంధించి 41 సర్పంచ్, 356 వార్డు సభ్యులు నామినేషన్లు 13 కేంద్రాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సింగరేణి, అప్పాయ�
సింగరేణి సంస్థలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డు కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డు మాత్రమేనని, సాధారణంగా జరిగే మెడికల్ బోర్డు కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజ