రుద్రంపూర్ ఎస్ఆర్టీ ఏరియాలో పగిలిపోయిన తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులను సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ విభాగం అధికారులు ముమ్మరంగా చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైప్లైన్ పగిలిపోవడంతో కాలనీల్ల
సిరుల మాగాని సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఏడాది కూడా గడవకముందే అధ్వానంగా మారింది. సీసీ రోడ్డుపై కంకర బయటకు వచ్చి, చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో కార్మికులు ఆందోళన వ్యక్త�
పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాల్సిన ఆ యువకుడు కొద్ది క్షణాల్లోనే విగతజీవిగా మారాడు. వినాయక మండపంలో లైట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై సిం�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జీఎ�
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి లో కీలక పాత్ర పోషిస్తున్న ఈపీ ఆపరేటర్స్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసేది లేదని ఈపీ ఆపరేటర్స్ అసోసియేషన్ కేం
సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణానికి చెందిన సంధ్యాల హైమావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. సింగరేణిలో కార్మికుడిగా పని చేసిన స్థానిక మధుర బస్తీకి చెందిన సంద్యా�
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా-1 పరిధిలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న అంతర్గత 2026-27 క్రీడల్లో భాగంగా శుక్రవారం లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద గల లాన్ టెన్నిస్ కో
రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై ఉన్న మూలమలుపు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వాహనదారులు, స్థ
‘సివిల్ అధికారులు స్పందించి ఉంటే కార్మికుడి ప్రాణం దక్కేదా?’ అంటూ నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ అధికారులు స్పందించారు. ఈ నెల 6న రాత్రి విధులకు వస్తు�
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 90 శాతం స్వరాష్ట్ర అవసరాల కోసమే సరఫరా చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆగస్టులో 40.51లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే, 36.26 లక్షల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని
పీవీకే–5 ఇంక్లైన్ క్రెడిట్ సొసైటీ నిధుల వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొసైటీ తరగతుల్లో “ఎడ్యుకేషనల్ టూర్” పేరుతో మంచి పనితీరు కనబరుస్తున్న సొసైటీలను సందర్శించి....
రోడ్డు దాటుతున్న సింగరేణి కార్మికుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద చోటుచేసుకుంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ర
సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల అంశాన్ని ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో ఏఐటీయూసీ కుదుర్చుకున్న అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమేనని ఏఐటీ�