కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యమే భరించేందుకు అంగీకరించింది.
“సింగరేణి నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ సంస్థ తల్లి లాంటిది. సింగరేణి తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడు అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు
శ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను �
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ప్రేక్షకులను
సింగరేణి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు డీఎల్పీఓ తేజావత్ రాంబాబుతో మంగళవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. స్థానిక ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తో కలిసి డీఎల్పీఓ రాంబాబు సర్పంచులతో మాట్ల
సింగరేణి కంపెనీలో పరికరాల కొరత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. గని లోపల పనిచేసే స్థలాల్లో కీలకమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. నాసిరకం
రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్ సిబ్బంది విధు
సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద
“గనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలి” అని సింగరేణి డై
ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతంతో చచ్చుబడిపోయాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యతో రెండు స్టంట్లు వేయించుకుని జీవితాంతం యూరినల్ బ్యాగ్తోనే జీవించాల్సిన దుస్థితి. కనీసం స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొ�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని సింగరేణి డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం ఏరియా జన�
12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ– ఐ ఎన్ యు సి–సి ఐ టి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, ముట్టడి కార్యక్రమం వ�
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తికి అత్యవసర సమయంలో సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.
సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్తు కేంద్రానికి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గుతో తొలి రైలు గురువార�