చెస్ ప్రపంచ చాంపియన్షిప్ ఆతిథ్యం విషయంలో భారత్కు ఆశాభంగమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై పోటీపడగా చివరికి సింగపూర్కు ఆ అవకాశం దక్కింది.
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణకు పోటీ బాగా పెరిగింది. ఇప్పటికే చెన్నై, సింగపూర్ ఈ రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరింది. చెన్నై ఆతిథ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహర�
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉ�
NRI | ఆకెళ్ల రాఘవేంద్ర రచించిన ‘పాట షికారుకొచ్చింది’ (Pata shikaru kochindhi)పుస్తక పరిచయ కార్యక్రమాన్ని(Book launched) శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్(Singapore) వారి ఆధ్వర్యంలో ఒన్కాన్ బెర్రా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
Covid-19 | గత కొన్ని నెలలుగా కొవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తున్నది. రోజు రోజుకు
కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో�
COVID | సింగపూర్లో కొవిడ్-19 కొత్త వేవ్ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్క
Singapore | కార్మిక శక్తిని ఉత్తేజపరచడానికి సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మూడు వారాల పాటు స్థానిక క్రాంజ�
NRI | ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ లెర్న్ చెస్ అకాడమీ(Learn Chess Academy) ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడమీ వార్షిక చెస్ టోర్నమెంట్ 2024(Chess Competitions) సింగపూర్లో ఘనంగ నిర్వహించారు.
Indian Origin Man: భారతీయ సంతతి వ్యక్తికి సింగపూర్లో 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. గర్ల్ఫ్రెండ్ను కొట్టిన కేసులో అతనికి ఆ శిక్ష పడింది. కృష్ణణ్ అనే వ్యక్తి దాడి చేయడం వల్ల .. అతని గర్ల్ఫ్రెండ్ ఆ దెబ్బల�
సింగపూర్ను దాదాపు 20 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని లీ సీన్ లూంగ్ (72) మేలో పదవి నుంచి వైదొలగబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. నాయకత్వ మార్పు ఏ దేశానికైనా ముఖ్యమైన క్షణమన్నారు.
NRI | వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై ‘ఉగాది కవి సమ్మేళనం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.