పొంగులేటి ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. మొత్తం 12 వాచీలు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించిందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కటి రూ.7 కోట్లు చొప్పున వీటి వి�
Fine for Defacation | సింగపూర్లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్ వేసింది.
NRI | తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి(Gone Narender Reddy) (54) 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు. నరేందర్ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయ
Singapore | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు.
Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బాల వినాయక పూజను నిర్వహించారు. శనివారం జూమ్ కాల్లో నిర్వహించిన ఈ పూజలో భక్తులు కుటుంబసమేతంగా ప్రత్
Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట
Blood Donation | రక్తదానం మహాదానమని, రక్తదానం పై అందరూ అవగాహన పెంచుకోవాలని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు.
Telangana | సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్లో శుక్రవారం రాత్రి కనిపించింది. పాస్పోర్టు ఆధారంగా మృత�
చెస్ ప్రపంచ చాంపియన్షిప్ ఆతిథ్యం విషయంలో భారత్కు ఆశాభంగమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై పోటీపడగా చివరికి సింగపూర్కు ఆ అవకాశం దక్కింది.
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణకు పోటీ బాగా పెరిగింది. ఇప్పటికే చెన్నై, సింగపూర్ ఈ రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరింది. చెన్నై ఆతిథ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహర�
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉ�