కృత్రిమ మేథ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తున్నది. ఇందుకోసం పూర్తికా�
సింగపూర్లో (Singapore) స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వరుసగా రెండో ఏడాది జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయనీ గాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మన తాతలు నదుల్లో నీళ్లను చూశారు. వాటినే ఆనందంగా తాగారు. మన నాన్నలు బావుల్లో చేదుకుని చల్లటి నీటిని ఆస్వాదించారు. ఈ తరం నల్లా నీళ్లను రుచి చూసింది. ఇప్పటి పిల్లలు.. నీళ్లను బాటిళ్లలోనే చూస్తున్నారు.
Singapore | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను నిర్వహించారు. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల వరకు సింగపూర్లో ఉన్న దాదాపు 10 నుం�
సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ హైదరాబాద్ నగర గద్వాల్ విజయలక్ష్మిని కలిసి ఆహ్వానించారు.
Singapore | తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సింగపూర్లోని పీజీపీ హాల్లో సంప్రదాయబద్ధంగా, తెలుగ
Singapore | ప్రముఖ నటి, కళాభారతి డాక్టర్ జమున నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో మీరజాలగడా.. నా యానతి కార్యక్రమం అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్�
Sankranthi | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా సింగపూర్ సంక్రాంతి శోభ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింగపూర్లో �
Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�
సింగపూర్ వేదికగా జరుగుతున్న బైంకా పనోవ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో రాష్ట్ర యువ జిమ్నాస్ట్ అంజన గునుకుల మూడు పతకాలతో జోరు కనబరిచింది. బుధవారం మొదలైన టోర్నీలో మహిళల వ్యక్తిగత హుప్,
Singapore | సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు.. ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మ�