అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ప్రదానం చేసిన ఫెలోషిప్ను ఉపసంహరించాలని సింగపూర్కు చెందిన లీ కువన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా కోరారు.
Singapore | సింగపూర్లోని భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల వ్యక్తికి జైలుశిక్ష పడింది. కరోనా
నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండువారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సదరు వ్యక్తి కరోనా నిబ�
Singapore : సింగపూర్లో ఏకాదశ రుద్రాభిషేకం(Ekadasha Rudrabhishekam) శాస్త్రోక్తంగా జరిగింది. భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు (శనివారం 16వ తేదీన) 40 మందికి పైగా రుత్వికులు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషమైన స్ప
Indian man jailed in Singapore | ఒక భారతీయుడు తొటి కార్మికుడి వేలు కొరికాడు. ఈ కేసుపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు అతడికి పది నెలలు జైలు శిక్ష విధించింది. (Indian man jailed in Singapore) శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Singapore | సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్ షణ్ముగరత్నం ( Tharman Shanmugaratnam ) (66) చరిత్ర సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులపై భారీ మెజార్టీతో ఆయన గెలుపొందార�
NRI | తెలుగు వారంతా ఐక్యమత్యంగా ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తిస్తది. తెలుగు సమాజం ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందన�
Rice Export | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను తికమకపెడుతోంది. అన్ని దేశాలకు బియ్యం ఎగుమతుల (Rice Export)�
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సింగపూర్
ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ప్యానెల్ సభ్యుడిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు
ఆతిథ్యరంగంలో మానవ వనరుల కొరతతో సింగపూర్ రెస్టారెంట్స్ సతమతమవుతున్నాయి. దీంతో అక్కడి రెస్టారెంట్స్ భారతీయ పాకశాస్త్ర నిపుణుల్ని నియమించుకోవటంలో నిబంధనల్ని సడలిస్తూ సింగపూర్ కీలక నిర్ణయం తీసుకున�
ప్రపంచ తొలి తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్�
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనట్ట�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్లో భాగంగా ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్ను జాబిల్లిపైకి పంపించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ56 (PSLV-C56) వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగానికి శనివారం కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.