Singapore | సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు.. ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మ�
హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్ర
NRI news | రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు తమ మూలాలను మరవకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్లోని తెలంగా
NRI | బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్ లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుంచి కదలి రానున్నారు. ఒక్కొక్క పువ్వును శ్రద్ద�
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బంతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నె�
హైదరాబాద్ నుంచి సింగపూర్కు వారానికి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏండ్లు పూర్తికానున్న నేపథ్యంలో సంస్థ సర్వీసుల సంఖ్�
NRI | సింగపూర్ తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగు తోరణం(Telugu Toranam) వేడుకలు ఘనంగా ముగిశాయి. తెలుగు నీతి పద్యాల పోటీ చివరి వృత్తాన్ని వైభవంగా నిర్వహించారు. సింగపూర్ తెలుగు ప్రముఖులు డా.బి.వీ.ఆర్. చౌదరి, రాజ్యలక్ష
Covid New Variant | కరోనా మహమ్మారి ఇంకా కలవరానికి గురి చేస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలకాలంలో కేసులు గణనీయంగా తగ్గుతున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకరంగానే ఉన్నది. ఇటీవలకాలంలో అమెరికా, యూ�
భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
Canada Moves Diplomats | దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్లైన్కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పని చేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది.
ప్రముఖ హీరోయిన్ నయనతార తాజాగా చర్మసౌందర్య ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఆమె భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ‘9స్కిన్' ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం