Mark Shankar | తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కు సింగపూర్లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వివరణ ఇచ్చారు. తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని అ�
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత
సింగపూర్లో (Singapore) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో శ్రీదేవి, భ�
Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటోన్గ్ పాసిర్లోని శ్రీశివదుర్గ ఆలయంలో ఈ నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా సొసైటీ సభ్యులు ఆదివారం నాడు ప్�
సింగపూర్లో (Singapore) శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను గత మూడేండ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగ�
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై విశ్లేషణ ప్రసంగాలు నిర్వహించారు. గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మచే శుక్ర, ఆదివారం సాయంత్రం వేళల
హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
హైదరాబాద్లోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థ సంసిద్ధతను వ్యక్తంచేసింది.
Telangana | తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. సింగపూర్లోని ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్ బృందం.. ముందుగా సింగపూర్కు చేరుక�
Singapore | సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే మొదటి కార్యక్రమం)ని జనవరి 5వ తేదీ (ఆదివారం)న విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. �
Singapore | సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవం సందర్భంగా అతిరుద్ర మహాయాగం నిర్వహించారు. పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలోని పీజీపీ హాలులో ఈ నెల 21వ తేదీన మొదలైన ఈ మహాయాగం ఈ నెల 26వ తేదీన మహాపూర