స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆరో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర
ఈ ఏడాది ఐసీసీ వార్షిక సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక జై షా అధ్యక్షతన జరుగబోయే తొలి వార్షిక సమావేశమిదే. జూలై మూడో వారంలో జరిగే ఈ మీటింగ్లో.. ఇటీవలే ఐసీసీ క్రికెట్
Ramasakkanoda Song | సింగపూర్లో తెలుగు ప్రతిభ వికసిస్తోంది. Y7ARTS ఛానల్ నుంచి మనోహరమైన ప్రేమగీతం ‘రామసక్కనోడా’ ఇటీవల విడుదలైంది. హృదయాన్ని హత్తుకునేలా సింగపూర్ స్థానిక కళాకారులతో రూపొందిన ఈ తెలుగు ప్రేమ గీతం యూట్యూబ�
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీసాంస్కృతిక కళాసారథి-సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్-ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో
సింగపూర్లో మంగళవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మరో 19 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో పదేండ్ల బాలిక మృతి చెందిందని అధికారులు తెలిపారు. రివర్ వ్యాలీ రోడ్లో
Mark Shankar | తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కు సింగపూర్లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వివరణ ఇచ్చారు. తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని అ�
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత
సింగపూర్లో (Singapore) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో శ్రీదేవి, భ�
Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటోన్గ్ పాసిర్లోని శ్రీశివదుర్గ ఆలయంలో ఈ నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా సొసైటీ సభ్యులు ఆదివారం నాడు ప్�
సింగపూర్లో (Singapore) శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను గత మూడేండ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగ�
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై విశ్లేషణ ప్రసంగాలు నిర్వహించారు. గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మచే శుక్ర, ఆదివారం సాయంత్రం వేళల
హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.