తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27 వ తేదీన స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిదొ�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు.
Ghantasala | అమరగాయకుడు ఘంటశాల శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక కళాసారథి -సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్
సింగపూర్కు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. సింగపూర్ నుంచి అంటార్కిటికాకు నాలుగు ఖండాలు దాటి.. 30వేల కిలోమీటర్లు ప్రయాణించి వినియోగదారుడికి ఫుడ్ డెలివరీ చేసింది.
Lalu Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ఆచార్య ట్వీట్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ
ఎక్స్బీబీ సబ్ వేరియంట్ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని సింగపూర్ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ వేవ్ పీక్ స్టేజ్లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసి
హైదరాబాద్ నుంచి సింగపూర్కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్ ఎయిర్లైన్స్ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నది.
Satyanarayana vratham | కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత కార్యక్రమం ఘనంగా జరిగింది. పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని పీజీపీ హాల్లో ఈ వ్రతాన్ని ని�
Dussehra Celebration | సింగపూర్లో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు.. ఒక్కో రోజు.. ఒక్కొక్కరి ఇంట్లో.. వివిధ అలంకారాల్లో అమ్మవారిని కొలిచారు. పెద్ద ఎత్తున క్ల
Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్లోని సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 1న ఈ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ప్రయోగంగా మారాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో, పాలనలో కీలకభూమిక పోషించాలని సింగపూర్ ఎన్నారైలు ఆకాంక్షించారు. దేశంలో అనేక నగరాలు ఇంకా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు