భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-�
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్
Indian Origin Man | భారత సంతతికి చెందిన 34 ఏళ్ల తేవంద్రన్ షణ్ముగం షాపింగ్ మాల్ బయట మెట్లు ఎక్కుతున్నాడు. ఇంతలో 27 ఏళ్ల ముహమ్మద్ అజ్ఫరీ అబ్దుల్ కహా అతడి ఛాతీపై చేయివేసి నెట్టాడు. దీంతో షణ్ముగం మెట్ల పైనుంచి వెనుకకు పడి�
Ugadi | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం, రాబోవు సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడి�
molestation case: సింగపూర్లో భారతీయ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. యోగా శిక్షకుడు రాజ్పాల్పై అయిదుగురు మహిళలు కేసు వేశారు. ఆ కేసులో విచారణ కొనసాగుతోంది.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ
ఆధునిక జీవనశైలి, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి భూతాపం పెరిగిపోతున్నది. 26 వేల ఏండ్ల క్రితమే భూతాపం సంభవించి సముద్ర మట్టాలు పెరిగిపోయినట్టు సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ
సింగపూర్లోని వుడ్ లాండ్స్ సెకండరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2023 విజయవంతంగా ముగిసింది. చిల్డ్రన్స్ సింగిల్స్లో హర్షి�
NRI News | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సందర్శన యాత్రలో భాగంగా సుమారు 200 మంది భక్తులు పాల్గొని.. 11 దేవాలయాలను సందర్శించ�
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయన.. గతేడాది డిసెంబర్లో చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ�
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు గతేడాది డిసెంబర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్నలాలూ.. ఇవాళ భారత్ రానున్నారు. ఈ విషయాన్ని రోహిణి ట్వి�