అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే, మనదేశంలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
Sankranti Celebrations | కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ లో తెలుగువారు ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు.
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది
సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ �
Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా �
Most Expensive Cities | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ తొలి స్థానంలో నిలిచాయి. 2022 ఏడాదికి గానూ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే సంస్థ తాజా
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27 వ తేదీన స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిదొ�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు.