డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది
సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ �
Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా �
Most Expensive Cities | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ తొలి స్థానంలో నిలిచాయి. 2022 ఏడాదికి గానూ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే సంస్థ తాజా
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27 వ తేదీన స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిదొ�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు.
Ghantasala | అమరగాయకుడు ఘంటశాల శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక కళాసారథి -సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్
సింగపూర్కు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. సింగపూర్ నుంచి అంటార్కిటికాకు నాలుగు ఖండాలు దాటి.. 30వేల కిలోమీటర్లు ప్రయాణించి వినియోగదారుడికి ఫుడ్ డెలివరీ చేసింది.
Lalu Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ఆచార్య ట్వీట్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ
ఎక్స్బీబీ సబ్ వేరియంట్ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని సింగపూర్ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ వేవ్ పీక్ స్టేజ్లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసి