సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్లో నివసించే తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా సేవా ధృక్పదంతో నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తున్నది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పాఠ్యప్రణాళికతో సాగే ఈ తరగ�
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వీధుల్లో ఆర్మీ గస్తీ నిర్వహిస్తోంది. అధక్ష్య, ప్రధాని భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరోవైపు ఆందోళనలు మాత్రం
కొలంబో: ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ అక్కడ నుంచి సింగపూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన ర�
కొలంబో: శ్రీలంకను వీడి మాల్దీవులు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు అక్కడ కూడా నిరసన సెగ ఎదురైంది. ఆ దేశంలోని శ్రీలంక వాసులు బుధవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ‘గొటబయ గో’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తొల�
హైదరాబాద్ : తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య శతగళార్చన కార్యక్రమం సింగపూర్లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఆన్లైన్లో ఘనంగా నిర్వహించారు. మూడుగంటల పాటు నిర్వహించిన ప్రత్యక్�
హైదరాబాద్ : సింగపూర్లో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యం�
నోమురా అంచనా ముంబై, మే 10: భారత్లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఈ 2022 సంవత్సరంలో ఆ�
సింగపూర్ : డా. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది హిందుత్వ పారడైమ్’ (సమగ్ర మానవతావాదం , పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 8న జరిగిన ఘనంగా నిర్వహించారు. �
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ దేశంలో ఆదివారం మే డేను ఘనంగా నిర్వహించారు. 1200 మంది స్థానిక తెలుగు కార్మికులకు రుచికరమైన బిర్యానీ పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మస్థైర్య�
సింగపూర్ : ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వసంత నవరాత్రులలో వారం రోజులపాటు నిరాటంకంగా న�
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం, ఈ సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహాసంకల్పంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి సుప్రభ
సింగపూర్ : సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధ�
సింగపూర్లో ఉగాదిని పురస్కరించుకుని తొలిసారిగా శ్రీమద్భావగత సప్తాహం నిర్వహించనున్నారు. ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితిస