సింగపూర్ ఓపెన్లో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ�
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్న
భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మా�
భారత షట్లర్లకు సింగపూర్ ఓపెన్లో చుక్కెదురైంది. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ సహా పోటీలో ఉన్నవారంతా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 ప
Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ.
చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది మూడో టైటిల్ కాగా.. ఈ విజయంతో కామన్వెల్త్గేమ్స్కు ముందు త�
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అద్భుతంగా రాణించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును కలిసిన సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ తన కెరీర్
సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ