పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి.
Gold Price | బంగారం సామాన్యుడికి అందనంటున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. రోజుకొక రికార్డు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరో మైలురాయి రూ.71 వేలు అధిగమిం�
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయా లుక్కాస్ ఉగాది పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 10 వరకు అమల్లో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై అంతే బరువుగల వెండిని ఉచితంగా అందిస్తుంది.
స్పాట్ మార్కెట్లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం మరో ఆల్టైమ్ హైని గోల్డ్ రేట్లు చేరుకున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
Gold Price | బంగారం ధర ఒక్కసారిగా ఎగిసింది. దీంతో గురువారం మరో సరికొత్త స్థాయికి చేరింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,130 ఎగబాకి ఆల్టైమ్ హైని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.67, 450
Bitcoin | క్రిప్టో మేజర్ ‘బిట్ కాయిన్’ మంగళవారం ట్రేడింగ్లో మరో రికార్డ్ నమోదు చేసింది. మంగళవారం ఇంట్రా డే ట్రేడింగ్ లో బిట్ కాయిన్ విలువ 72,850 డాలర్ల పై చిలుకు దాటింది.
Gold rate | బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే స్పాట్ మార్కెట్లో సరికొత్త రికార్డు స్థాయిని చేరా యి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ తులం రేటు ఏకంగా రూ.800 ఎగబాకింది. దీంతో 10 గ్రాముల పుత్తడి విలువ దేశ రాజ�
Gold Import Duty | ఇక ముందు బంగారం, వెండి మరింత పిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Gold-Sliver | బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండి తదితర విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్పడింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడికి అంతర్జాతీయ మార్కెట్లు బ్రేక్వేశాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీగా పుం�
భక్తుల నుంచి విరాళాల రూపంలో అందిన 155 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండిని కరిగించి భక్తుల కోసం మెడలో వేసుకొనే డాలర్స్(మెడల్స్), నాణేలు తయారు చేసేందుకు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిద్ధ
Shirdi Sai Baba Gold Coins | షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. ఆలయంలోని బంగారం, వెండి నిల్వలను కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసించి వాటిని భక్తులకు విక్రయించాలని భావిస్తున్నది.