సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్�
సిగాచి పరిశ్రమ ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ ఆగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలో చెలరేగి లారీ, జేసీబీతో ప�
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి డిమాండ్ చేశారు.
పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు పర్యటించారు. ఐదుగురు సభ్యుల సీనియర్ సభ్యుల బృందానికి బ్రిగేడియర్, రవీందర్ గురుంగ్ (రిటైర్డు) నాయకత�
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచూక�
పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు భద్రత కరువైంది. పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో అమాయక కార్మికులు కాలిబూడిదవుతున్నార�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప�
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల్లో మరో ముగ్గురు ఆచూకీ డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఆచూకీ తెలియక శవాలను పటాన్చెరు ఏరియా దవాఖానల�
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పరిశ్రమ వర్గాలతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీహారుకు చెందిన కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ప్రమాదం తర్వాత తమ వారి
పక్కనున్నవి ట్రాన్స్పోర్టులో వచ్చిన బాక్సులు కాదు.. మృతుల మాంసపు ముద్దులున్న బాక్సులు... ఔను, మీరు విన్నది నిజమే. సిగాచి పరిశ్రమలో సంభవించిన భయంకరమైన పేలుడులో ఛిద్రమైన కార్మికులు, సిబ్బంది శవాలివి. ముక్క
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీ సందర్శించింది. సీఎస్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ఎదుట గురువారం కార్మికుల కుటు ంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు... మూడు రోజులుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న�