సిద్దిపేట జిల్లా కొండపాక వాస్తవ్యులు అప్పటి దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు..
ఈనెల 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. సిద్దిపేట జిల్లాకు ఎమ్మెల్సీ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం మానోస్ యూనిదాస్ ప్రతినిధులు సందర్శించారు. లోడి సాంఘిక సేవా సంస్థ మండలంలోని మైసమ్మవాగుతండా, చౌడ్తండా, మబ్బుకుంట, పంచరాయ, డేక్యాతండా, గండి�
సిద్దిపేట జిల్లా తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ అమ్మవారి 23వ ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు వేదమంత్రోచ్ఛరణల మధ్య శివపార్వతుల కల్యాణం అంగ�
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. లింగాల రాజయ్య(57) అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్ద వరికొయ్యలను కాల్చాడు. ఈ క్రమంలో పొగలు బాగా లేచి ఊపిరాడక ఆయన చేనులోనే చనిపోయా�
గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలకేంద్రంలో 1980లో సెంట్రల్ బ్యాంకు సేవలను ప్రారంభించారు. మొదట్లో కొద్దిమంది ఖాతాదారులు సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు చుట్టూ పరిసర గ్రా
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల �
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు జర్మనీ దేశస్తులు సోమవారం సాయంత్రం సిద్దిపేట పట్టణం కోమటి చెరువు వద్ద బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డైనోసార్ పార్ను సందర్శించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరుకు చెందిన కర్నే రాంరెడ్డి (70) అతడి తమ్ముడు యాదగిరిరెడ్డికి మధ్య భూ వివాదం
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం నుంచి వయా సయ్యద్నగర్ మీదుగా గుర్రాలసోఫ వరకు రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. దీంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు. అర్అండ్బీ అధికారుల పర్యవ
కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై
అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం 1000
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆనంద నిలయం ఆవరణలో ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని దవాఖానలో పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ట్రస్ట్�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు �