సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.
సిద్దిపేట జిల్లా కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రి, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.
తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నా రు. హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్య క్తంచేశారు.
ఎన్నికల హామీల అమలు కోసం రేవంత్రెడ్డి సర్కార్పై ప్రజల పక్షాన పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఫ్రీ బస్సు తప్ప ఒక్కటీ అమలు కాలేదని ఆగ
గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో ఫంక్షన్హాళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. గ్రామాల్లో శుభకార్యాలు, పెండ్లిళ్లు చేసుకునేం
అజ్ఞానం అనే అంధకారాన్ని కార్తికదీపం తొలిగిస్తుందని సిద్దిపేట జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ రంగనాయకసాగర్ ప్రాజెక్టులో కార్త�
ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్న�
ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చికుకుంటున్నాయి. జూన్ నుంచి పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గురుకులాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందిగా మారింది. ఇందుకు నిదర్శన�
తనకు తెలియకుండా తన తండ్రి ఏకపక్షంగా సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్దార్ ఛాంబర్లో తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో శ�
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జోడాస్ ఎక్స్పోయిమ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో అనుమతి లేకుండా తయారు చేసిన యాంటీబయాటిక్స్ మందులను బుధవారం డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు �
కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కేసీఆర్ చేపట్టిన దీక్ష రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు �
కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా చేనేత పరిశ్రమను, చేనేత సహకార సంఘాలను కార్పొరేటీకరణ పేరుతో భ్రష్టు పట్టించిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు.
కేసీఆర్ మిత్రుడు, దొమ్మాట మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రాంచంద్రారెడ్డి(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం హైదరాబాద్లో ఒక ప్రైవేటు దవాఖానలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక. ఆయనకు