జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ స
సిద్దిపేట మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ల బృందం ప్రశంసించింది. పర్యటనలో భాగంగా రెండోరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార�
పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిషరించాలని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కళాశాలలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షే మ శాఖల మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కేడం లింగమూర్త�
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఈఎన్టీ విభాగంలో వినికిడి లోపాన్ని గుర్తించే పరికరాలను సిద్దిపేట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, దవాఖాన సూపరింటెండెంట్ శాంతి బుధవారం ప్రారంభించారు. ఈ పరికరా లతో వ�
నిజాం నిర్బంధాలను, రజాకార్ల దౌర్జన్యాలను ధిక్కరించిన త్యాగమూర్తి దాశరథి అని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆదివారం రాత్రి వర కు జరిగిన మంజీరా రచయితల సంఘం 38వ వార్షి
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభు త్వ పాఠశాల అంటే తనకెంతో ఇష్టమని, ఉపాధ్యాయులంటే ఇం కా ఇష్టమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇఫ్లూలో శిక్షణ పొందిన వి
దేశంలో కలవ రపెడుతున్న ఘటనలపై కవులు, రచయితలు మేలుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్
అర్జీదారులకు న్యాయం చేయడం మన కర్తవ్యమని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగం గా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, గరిమాఅగర్వాల్తో కలిసి అ�
కల్యాణలక్ష్మి లబ్ధిదారుల కోసం మొదటిసారి జీవితంలో హైకోర్టు మెట్లు ఎక్కానని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు
భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం రెవె న్యూ, పంచాయతీ, ఇరిగేషన్, పో�
సిద్దిపేట పట్టణంలో కొరి వి కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేసుకోవ డం సంతోషంగా ఉన్నదని..అతడి స్ఫూర్తితో ముదిరాజ్లు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మాజీమంత్రి సిద్దిపేట, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అ�
కులం, మతం జాతి లేకుండా సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. నంగునూరులో ఆదివారం పాపన్నగౌడ్ వి గ్రహాన్ని ఆవిష్క�