DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్�
Karnataka CM | కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala) చెక్ పెట్టారు. అలాంటి కస�
Karnataka | కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారని సమాచారం.
Karnataka CM | కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) లో అధికార కేంద్రం మారబోతోందని, సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ముఖ్యమంత్రి పదవిని వీడుతారని, ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) సీఎం కాబోతున్నారని గత కొన్ని రోజు�
Karnataka | కర్నాటక కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని మారుస్తారని.. శివకుమార్కు సీఎంగా అవకాశం దగ్గబోతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కర్నాటక
Karnataka | ఐదు గ్యారెంటీలను ఆశగా చూపెట్టి రెండేండ్ల కిందట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య సర్కారు అవినీతికి కేరాఫ్గా మారిపోయింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వ
Siddaramaiah | ఈ నెల 4న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), హోంమంత్రి పరమేశ్వర (Parameshwara) రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఫ్రీడ�
Karnataka | కుల గణన నిర్వహించాలన్న నిర్ణయం తమది కాదని.. పార్టీ హైకమాండ్దేనని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మీడియాతో బుధవారం మాట్లాడారు. కుల గణనకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయ�
Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధిం�
ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మానం జరిగిన విధాన సౌధ వద్ద తొక్కిసలాట జరగలేదని, చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్
ఆర్సీబీ విజయోత్సవ వేడుక సందర్భంగా గత బుధవారం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ దయానంద్ సహా అయిదుగురు అధికారులను సర్కారు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుత�