Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై
Threat mail | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnatak CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ను, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Siddaramaiah | తనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ భారత వైమానిక దళం (Indian Airforce officer) కు చెందిన వింగ్ కమాండర్ (Wing commander) చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఫుట్పాత్పై నిల్చుని ఉ
Rahul Gandhi: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అడ్డుకునేందుకు రోహిత్ వేముల పేరిట చట్టాన్ని రూపొందించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 16వ తేదీన లేఖ రాశారు.
‘ముడా’ కేసులో సీఎం సిద్ధరామయ్య దంపతులు సహా మరికొంతమందికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 28లోగా తమ స్పందన తెలియజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నది. ముడా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ �
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లిందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాల కోసం వ్యాపారులను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా
ర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమ�
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు కలిసిరావాలని ఏడు రాష్ర్టాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ధరాఘాతానికి సామాన్యులే కాదు వ్యాపార వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపార వర్గాలను కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విభజించి తమ వారికి రాయితీలు, ప్రయ
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వం మార్పు పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వీ శివగంగ ఆదివారం
ముడా, వాల్మీకి కుంభకోణాలతో సర్వత్రా విమర్శలు మూటగట్టుకొన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరి భవనానికి అదనపు హంగులు జోడించ�
ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో వీరిపై ఆరోపణలు నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టుకు �
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది.