R Ashwin | ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టును ప్రకటించిన తర్వాత, సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను జట్టులోకి ఎంపిక చేయకపోవడం టీమిండియా సీనియర్ స�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నది. వచ్చే నెల 9 నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే ఆసియా టోర్నీ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భేటీ కానుం�
T20 Super Strikers : ఇంగ్లండ్ సిరీస్ ముగియడమే ఆలస్యం ఆసియా కప్ (AsiaCup) స్క్వాడ్లో ఉండేది ఎవరు?.. అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. అయితే.. నిరుడు పొట్టి వరల్డ్ కప్ నుంచి టీ20ల్లో రికార్డుల మోత మోగించింది.. స్ట్రయిక్ రేట�
Asia Cup 2025 : ఆసియా కప్ పోటీలకు భారత స్క్వాడ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్, బౌలింగ్ యూనిట్ వరకూ ఎవరిని తీసుకోవాలి? అనే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్లు మల�
ICC ODI Rankings | పురుషుల వన్డే ర్యాంకింగ్స్ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రెండోస్థానానికి చేరుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని.. పాకిస్తాన్ స్టార్ బ్య�
భారత టెస్టు సారథి శుభ్మన్ గిల్ మరో ఐసీసీ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆసాంతం బ్యాట్తో రాణించిన టీమ్ఇండియా కెప్టెన్.. జూలై నెలకు గాను ఐసీ�
ICC : ఇంగ్లండ్ పర్యటనలో దంచికొట్టిన శుభ్మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్గా తొలి ఐసీసీ అవార్డు అందుకున్నాడు. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సారథిగా జట్టును ముందుండి నడిపించిన గిల్.. ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (Player Of The M
Karun Nair : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనతో భారత జట్టు సిరీస్ సమం చేసింది. అందరి ఆట సంతృప్తికరంగానే ఉన్నా కరుణ్ నాయర్ (Karun Nair) మాత్రం దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.
ఈనెల 28 నుంచి బెంగళూరు వేదికగా మొదలుకానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు భారత టెస్టు సారథి శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టెస్టు స
ICC Player Of Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత యువ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణా�
Asia Cup | భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ప్లేయర్స్ అంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇకపై భారత జట్టు ఆసియా కప్కు సన్నద్ధం కానున్నది. ఈ �
యువ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ త్వరలో జరుగబోయే ఆసియా కప్ సెలక్షన్స్కు అందుబాటులో ఉండనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా మొదలుకాబోయే ఈ టో�
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న యువ భారత జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఓవల్ టెస్టు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయమే భారత జట్టులోని పలువురు సభ్యులు లండన్ను వీడారు.
Anderson - Tendulkar Trophy : భారత్, ఇంగ్లండ్ దిగ్గజాల పేరుతో నిర్వహించిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. 25 రోజుల సుదీర్ఘ సమయంలో ఇరుజట్ల ఆటగాళ్లు శతకాలతో రెచ్చిపోగా.. బౌలర్లు వికెట్ల పండుగ చేసు�