IND vs ENG 3rd ODI | ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్మాన్ గిల్ (Shubman Gill) సెంచరీ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) హాఫ్ సెంచరీలతో కదం �
IND vs ENG 3rd ODI | శుభ్మాన్ గిల్ (Shubman Gill) మరో అరుదైన రికార్డు (Rare record) ను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే మ్యాచ్లలో తొలి 50 ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అతడు రికార్డు నెలకొల్పాడు.
Shubman Gill | ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో కూడా భారత్ తన సత్తా చాటుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ (Jos butler) భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రెండో ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ బౌలర్ మార్క్వుడ్�
Shubman Gill : గిల్ వేగంగా స్కోర్ చేస్తున్నాడు. వన్డేల్లో అతను కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 2500 రన్స్ స్కోర్ చేసిన బ్యాటర్ అయ్యాడు. 50వ ఇన్నింగ్స్లో ఆ మైలురాయి దాటేశాడు.
ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్కు వచ్చే సీజన్ నుంచి కొత్త యాజమాన్యం రానుంది. ప్రస్తుతం టైటాన్స్లో అత్యధిక వాటా కలిగిన సీవీసీ క్యాపిటల్స్ వద్ద ఉన్న 67 శాతం వాటాలను అహ్మదాబాద్కు చెందిన ప్రము
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్క
Virat Kohli | భారత్ - ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్లో జరుగనున్నది. ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.
చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగును విజయంతో ప్రారంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వేది�
ప్రపంచ క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్లకు కొదవలేదు. అయితే వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎంత త్వరగా గుర్తింపు సాధించారో అంతే త్వరగా తమ లయను కోల్పోయి కెరీర్ మధ్యలోనే కనుమరుగైపోయారు. ఏడాదికాలంగా నిలక
ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో స
Shubman Gill | టెస్టు క్రికెట్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నానని, అందుకు తగ్గట్టుగా ఆడలేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని గిల్ చెప్పాడు.
Team India: చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జట్టును ఇవాళ ప్రకటించారు. సిరాజ్, శాంసన్కు చోటు �