Team India | టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సారథి ఎవరు ? అన్న చర్చ సాగుతున్నది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా పాల్గొనున్నది. ఈ పర్యటన కోసం బీసీసీఐ ఈ
New Test Captain | రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా రెడ్బాల్ ఫార్మాట్లో కెప్టెన్ ఎవరు ? అనే చర్చ సాగుతున్నది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవ
Team India : సుదీర్ఘ ఫార్మాట్కు రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందే నయా సారథిని నియమించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప�
Test Captain | రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో జరుగనున్న టెస్ట్ సిరీస్కు ముందే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్�
ఈ సీజన్లో వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగుతున్న ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్(జీటీ) కళ్లెం వేసింది.
IPL 2025 : వాంఖడేలో రెచ్చిపోయే ఆడే ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు గుజరాత్ బౌలర్లు ముకుతాడు వేశారు. టాపార్డర్లో విల్ జాక్స్(53) అర్ధ శతకంతో చెలరేగగా.. 97-3తో పటిష్టంగా ఉన్న ముంబై.. మిడిల్ ఓవర్లలో సాయి కిశో�
Shubman Gill : రనౌట్ విషయంలో గిల్.. అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. డగౌట్ వద్ద ఉన్న మ్యాచ్ అఫీషియల్పై అతను సీరియస్ అయ్యాడు.