IND Vs ENG | టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ వివాదంలో చిక్కుకున్నాడు. శుభ్మన్ గిల్పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. లీడ్స్లోని హెడింగ్లీలో శుక్రవారం ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ మొదలైంది. �
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. రెండోరోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 454 పరుగులు �
England : హెడింగ్లే టెస్టులో బౌలింగ్ యూనిట్గా తేలిపోయిన ఇంగ్లండ్కు గుడ్న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన.. మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని ఉపయోగించుకోనుంది.
Yashasvi - Pant : ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న భారత యువ క్రికెటర్లు రికార్డులు బద్ధలు కొడుతున్నారు. శతకంతో విజృంభించిన యశస్వీ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మన్ (Bradman) రికార్డును బ్రేక్ చేశాడు.
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు. నిరుడు అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై శతకగర్జన చేసిన ఈ కుర్రాడు.. ఆతర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇ
Headingley Test : ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు లేకున్నా సరే తొలి టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ కెప్టెన్ శుభ్మన్ గిల్(127 నాటౌట�
Headingley Test : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) ఇంగ్లండ్ గడ్డపై శతక గర్జన చేశాడు. నిరుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సంచనలం.. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతూ ఐదోసారి మూడంకెల స్క�
Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ.
Sachin Tendulkar : భారత జట్టు కొత్త సారథి శుభ్మన్ గిల్ (Shubman Gill) తొలి పరీక్షను ఎదుర్కోనున్నాడు. హెడింగ్లీ మైదానంలో మొదటి టెస్టు జరుగనున్న వేళ.. గిల్కు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) విలువైన సలహా ఇచ్చాడు.
India vs England 1st Test | టీమిండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవనున్నది. ఇప్పటికే భారత జట్టు లీడ్స్ చేరగా.. ఆ
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.