Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
టీమ్ఇండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం �
England : ఇంగ్లండ్ జట్టుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. యువ పేసర్ గస్ అట్కిన్స�
Gujarat Titans: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆ
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఓటమి తప్పలేదు. టాపార్డర్నే నమ్ముకంటూ వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ (
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తడబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అది కూడా పవర్ ప్లేలోనే.
భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దేశ క్రికెట్ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్ శుభ్మన్గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేశారు.
IND Vs ENG | ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబయిలో విలేకరుల సమావేశంలో ప్రకటి�
Shubman Gill | ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. అందరూ ఊహించినట్టే.. భారత జట్టు 37వ టెస్ట్ కెప్టెన్ (Test captain)గా శుభ్మన్ గిల్ (Shubman Gill) నియమితులయ్యారు.
సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ�