India vs England 1st Test | టీమిండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవనున్నది. ఇప్పటికే భారత జట్టు లీడ్స్ చేరగా.. ఆ
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
Michael Clarke : సుదీర్ఘ ఫార్మాట్పై చెరగని ముద్ర వేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రత్యర్థి ఆటగాళ్ల 'స్లెడ్జింగ్'కు వాళ్ల భాషలో బదులిస్తూ.. ప్రేక్షకులను తన హావభావాలతో అలరిస్తూ ఉండే విరాట్ లేని �
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
టీమ్ఇండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం �
England : ఇంగ్లండ్ జట్టుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. యువ పేసర్ గస్ అట్కిన్స�
Gujarat Titans: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆ
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఓటమి తప్పలేదు. టాపార్డర్నే నమ్ముకంటూ వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ (