దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణం కేసులో భారత స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు సారథిగా వ్యవహరిస్తున్న గిల్తో పాటు �
IND Vs AUS Playing 11 | బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరుగనున్నది. ఇప్పటికే సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ టెస్టును సైతం గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపో�
IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో 1-2 తేడాతో టీమిండియా భారత వెనుకపడింది. జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగనున్నది. చివరి టెస్ట్లో కాంబినేషన్ టీమిండియాకు సవాల్గా మా�
IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా శనివారం నుంచి బ్రిస్బెన్ వేదికగా మూడో టెస్ట్ జరుగనున్నది. ఐదు టెస్ట్ సిరీస్లో ఇప్పటికే టీమిండియా-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్లో విజయం సాధించారు. పెర్త్
అడిలైడ్లో జరుగుతున్న (Adelaide Test) రెండో టెస్ట్లోనూ విజయంతో సిరీస్పై పట్టు సాధించాలన్న టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. మంచి ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాడు. టాస్ గెలిచిన కెప్టె�
అడిలైడ్లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు మరో విజయం దక్కింది. ప్రైమ్ మినిస్టర్ లెవెన్తో కాన్బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 6 వికెట్ల తే�
అడిలైడ్ టెస్టుకు సన్నాహంగా భారత్, ప్రైమినిస్టర్ లెవన్ మధ్య ఏర్పాటు చేసిన ప్రాక్టీస్పై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. తొలిరోజు శనివారం ఎడతెరిపిలేని వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఉద య�
Shubman Gill: శుభమన్ గిల్ రెండో టెస్టుకు రెఢీ అవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతను.. ఇవాళ కాన్బెరాలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. రేపటి నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లోనూ అతను ఆడే అవకాశాలు ఉన్నా�
BGT 2024-25 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నద్ధతలో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) తొలి టెస్టుకు దూరమయ్యేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరొకరిని ఆడించేందుకు కోచ�
ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా ప్లేయర్ల గాయాలు కలవర�
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి