PM Modi: సుమారు 40 నుంచి 50 మంది వ్యోమగాముల్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. స్పేస్ స్టేషన్ వెళ్లిన శుభాంశు శుక్లాతో జరిగిన భేటీలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Shubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లి చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి ప్రధానికి వివరించారు. మోద�
Shubhanshu Shukla | అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. నేడు ప్రధాన మంత్రి నరేం�
అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా భారత్కు చేరుకున్నారు. యాక్సియం-4మిషన్లో తనకు బ్యాకప్ ఆస్ట్రోనాట్గా ఉన్న ప�
Mann ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 124 ఎసిసోడ్లో జాతినుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో భారత్లో చాలా విశ�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS)లో 18 రోజులపాటు గడిపి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు క�
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
PM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Shubhanshu Shukla | యాక్సియమ్-4 (Ax-4) మిషన్ విజయవంతమైంది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే.
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం క్షేమంగా భూమికి చే