Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్షం (International Space Station) నుంచి ఓ సందేశం పంపారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
భారత అంతరిక్ష చరిత్రలో అ‘ద్వితీయ’ సువర్ణాధ్యాయం లిఖితమైంది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత విను వీధుల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. 146 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ మన వ్యోమగా�
శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ భూ దిగువ కక్ష్యలో 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. సెకనుకు 7.5 కి.మీ. వేగంతో తాము ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. భూ ఉపరితలానికి 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్ ఉంటుంది. అంటే క్యా�
భారత్కు చెందిన శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లారు. యాక్సియం-4 మిషన్ పేరిట వెళ్లిన ఈ బృందం 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉంటారు. స�
శుభాన్షు ఐఎస్ఎస్ యాత్రతో భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' మిషన్కు కీలక అడుగులు పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర లిఖించుకున్న శుభాన్షు శుక్లా (39).. 1984లో రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు. తన అభిమాన హీరో ర�
PM Modi | భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు.
Shubhanshu Shukla | ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ (spacex falcon 9 rocket) భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది.
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రపై నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయిదాల పర్వానికి ఫుల్స్టాప్ పెడుతూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 25న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడుత